Telugu » Latest News
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులపై కవిత స్పందించారు. బుధవారం ఉదయం ఒక ప్రకట
టాలీవుడ్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ పలు ఇంటర్వ్యూలు, స్పెషల్ స్క్రీనింగ్స్ కి హాజరయ్యి సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ 'ఎంటర్టైన్మెంట్ టునైట్' అనే పాపులర్ అమెరికన్ టాక్ ష
మహిళల గౌరవార్థం గూగుల్ అనే పదంలోని ప్రతి అక్షరాన్ని మహిళల కోసం రూపొందించింది. ప్రతి అక్షరంలోని ఒక్కో చిత్రం మహిళల సేవా భావాన్ని, వారి ప్రగతిని తెలియజేస్తుంది. మహిళలు ఒకరికొకరు ఎలా సహకరించుకుంటున్నారు.. ఒకరి అభ్యున్నతికి ఇంకొకరు ఎలా కారణమవ
‘గుడ్లను ఆమ్లెట్ వేసుకోవడానికి వాడండీ..ఎవరి తలమీదా కొట్టడానికి కాదు’ అంటూ హోలీ పండుగ సందర్భంగా స్విగ్గీ రూపొందించిన యాడ్పై ఆగ్రహం వెల్లువెత్తాయి.
పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్లో 1979లో అరుణ్ సుబ్రమణియన్ జన్మించారు. 1970 దశకంలో ఆయన తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లారు. సుబ్రమణియన్ తండ్రి పలు కంపెనీల్లో కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ గా పనిచేశారు.
తాజాగా 20,000 మెట్రిక్ టన్నుల గోధుమల్ని సరఫరా చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఇండియా-సెంట్రల్ ఏసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం జరిగిన వెంటనే అఫ్ఘాన్కు భారత్ గోధుమలు సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఆర్జీవి మేనమామ, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మధు మంతెన తండ్రి మురళీ రాజు మంగళవారం కన్నుమూశారు. గతంలో నిర్మాతగా పలు సినిమాలు నిర్మించిన మురళీరాజు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 70 ఏళ్ళ వయసులో మంగళవారం నాడు.................
పొత్తులో.. రాజోలు సీటు గనక జనసేనకు ఇస్తే.. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు.. పి.గన్నవరం సీటు అడిగే అవకాశముంది. 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్న మోకా ఆనందసాగర్ కూడా టికెట్ రేసులో ఉన్నారు. దళితుల్లో ఆనందసాగర్కి కొంత సానుకూలత ఉండటంతో.. టీడీపీ అ
తాజాగా ఉపాసన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చరణ్ గురించి తెగ పొగిడేసింది. ఉపాసన మాట్లాడుతూ.. నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా చరణ్ కి మద్దతుగా ఉంటాను. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా చరణ్ కి సపోర్ట్ గా నిలుచుంటాను. షూటింగ్ లో బిజీ ఉన్నా................
ఆస్ట్రేలియాతో గురువారం నుంచి అహ్మదాబాద్లో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ భారత్కు కీలకం కానుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్కు నేరుగా చేరుకొనేందుకు అవకాశం ఉంటుంది.