Telugu » Latest News
రామచంద్ర పిళ్లై కీలక విషయాలు వెల్లడించాడు. తాను ఎమ్మెల్సీ కవితకు బినామీ అని, ఆమె ఆదేశాల మేరకే తాను పని చేసినట్లు ఈడీకి చెప్పాడు. ఈ నేపథ్యంలో కవితను విచారించాలని ఈడీ నిర్ణయించింది. దీంతో కవితకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార
బాలీవుడ్ స్టార్ ఫోటోగ్రాఫర్, సెలబ్రిటీలకు ఫోటోషూట్స్ చేసే డబూ రతాని కోసం విద్యా బాలన్ దిగిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారగా నెటిజన్లు ఆమెని ట్రోల్ చేస్తున్నారు............
హోలీని దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటున్నారు. మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో హోలీ వేడుకలు జరుపుకోగా.. బుధవారంసైతం పలు ప్రాంతాల్లో హోలీ వేడుకల సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు దేశ ప్రజలకు హ
సాధారణ బస్సులతోపాటు నగర పరిధిలోని ప్రీమియర్ ఏసీ బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. కెంపెగౌడ నుంచి ఎయిర్పోర్టు వరకు నడిపే వజ్ర, వాయు వజ్ర సర్వీసుల్లోనూ టిక్కెట్ లేకుండానే ప్రయాణించవచ్చు. మహిళా దినోత్సవం రోజు బస్సు సౌకర్యం కల
టాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన అనేక మంది హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీలు కూడా హోలీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. రంగులతో ఆడారు. పలువురు హోలీ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్న పలువురు సెలబ్రిటీలు తమ ఫొటోలు, వీడియోల్
డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకోసం పలు పథకాలు అమలు చేశామని, ప్రజల అభ్యున్నతికోసం ద్రావిడ నమూనా అభివృద్ధి సాగుతోందని తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ తెలిపారు. ప్రజలు ప్రభుత్వంద్వారా లబ్ధిపొందడం సహించలేని కొన్ని దుష్టశక్తులు ప్రభుత్
తాజాగా హాలీవుడ్ వ్యానిటి మీడియాకు రాజమౌళి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో నాటు నాటు సాంగ్ ప్రస్తావన రాగా ఈ సాంగ్ ని ఇండియాలో ఎందుకు షూట్ చేయలేదు అని అడిగారు.............
సంగీత దర్శకుల్లో లేడీ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. వేళ్ళ మీద లెక్కపెట్టేంత మంది లేడీ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు MM శ్రీలేఖ. కీరవాణి ఫ్యామిలీ నుంచి వచ్చిన శ్రీలేఖ ప్రస్తుతం టాలీవుడ్ లో సంగీత దర్శకురాలిగా, సింగర్ గా...................
కంగనా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ పలు అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. తన గురించి కూడా అన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంది. తాజాగా కంగనా తన ఫేవరేట్ సినిమాలను ట్విట్టర్ లో షేర్ చేసింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ న
కరోనాపై విజయం సాధించామని ధైర్యంగా అడుగులు వేస్తున్న సమయంలో ఫ్లూ రూపంలో కొత్త భయాలు వెంటాడుతున్నాయి. దేశంలోని ప్రతి ముగ్గురిలో ఇద్దరు జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. ఇంతకీ ఏంటీ ఇన్ ఫ్లూయెంజా వైరస్? దానికి కరోనాకు సంబంధం ఉందా? మరో భారీ ప్రమాదం