Telugu » Latest News
ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరు కానున్నారు. మాణిక్ సాహా.. కాంగ్రెస్ పార్టీ మాజీ నేత. ఆయన 2016లో బీజేపీలోకి వచ్చారు. అనంతరం కేవలం పది నెలలకే ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న విప్లవ్ దేవ్ని తొలగించిన ఈయన
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ‘గాండీవధారి అర్జున’ అనే పవర్ఫుల్ టైటిల్తో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమ
అనంతపురం క్లాక్ టవర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా వార్ తో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. గుంటూరుకు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. తాను రాప్తాడుకు వచ్చానంటూ వైసీపీ మద్ద
జపాన్లో ఇటీవల జననాల రేటు భారీగా తగ్గుతోంది. మరణాల సంఖ్యలో సగం కంటే తక్కువగా జననాల సంఖ్య ఉంటోంది. దీంతో జనాభా కూడా తగ్గుతోంది. అక్కడి వాళ్లు కెరీర్ కోసం పిల్లల్ని కనడంపై ఆసక్తి చూపించడం లేదు. గత ఏడాది జపాన్లో 1.58 మిలియన్ల మంది మరణిస్తే, జన్మిం
ప్రతిపక్షాలు అన్నీ కలిసి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీపై ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ పిలుపునిస్తున్న వేళ ఆ పార్టీకి షాక్ ఇచ్చేలా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్ర
ఖాళీగా ఉన్న ప్రదేశం చూసి ఆనంద్ శర్మ కిందకు దూకాడు. తీవ్రంగా గాయాలపాలైన అతడిని ఎన్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరణించిన వ్యక్తి ఉత్తమ్ నగర్ నివాసి అని పోలీసులు తెలిపారు. ఉద్యోగాల పేరుతో అమా
Maruti Discount Offers : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం.. 2023 మార్చిలో దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ, మారుతి సుజుకి ఇండియా కార్ల మోడళ్లపై అనేక డిస్కౌంట్, ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇటీవల ముంబై, నాగ్పూర్లోని పలు చోట్ల జరిపిన సోదాల్లో రూ.5.51 కోట్ల విలువైన నగలు, రూ.1.21 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగల్లో ఖరీదైన బంగారు, వజ్రాభరణాలున్నాయి. పంకజ్ మెహదియాతోపాటు, ఇతరులు పెట్టుబడుల పేరుతో వినియోగదారులను మోసం చేస
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని దోషిగా నిర్ధారించింది నాంపల్లికోర్టు. రాకేశ్ రెడ్డికి మార్చి9న శిక్ష ఖరారు చేయనుంది.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్ర