Telugu » Latest News
జపాన్లో ఇటీవల జననాల రేటు భారీగా తగ్గుతోంది. మరణాల సంఖ్యలో సగం కంటే తక్కువగా జననాల సంఖ్య ఉంటోంది. దీంతో జనాభా కూడా తగ్గుతోంది. అక్కడి వాళ్లు కెరీర్ కోసం పిల్లల్ని కనడంపై ఆసక్తి చూపించడం లేదు. గత ఏడాది జపాన్లో 1.58 మిలియన్ల మంది మరణిస్తే, జన్మిం
ప్రతిపక్షాలు అన్నీ కలిసి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీపై ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ పిలుపునిస్తున్న వేళ ఆ పార్టీకి షాక్ ఇచ్చేలా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్ర
ఖాళీగా ఉన్న ప్రదేశం చూసి ఆనంద్ శర్మ కిందకు దూకాడు. తీవ్రంగా గాయాలపాలైన అతడిని ఎన్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరణించిన వ్యక్తి ఉత్తమ్ నగర్ నివాసి అని పోలీసులు తెలిపారు. ఉద్యోగాల పేరుతో అమా
Maruti Discount Offers : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం.. 2023 మార్చిలో దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ, మారుతి సుజుకి ఇండియా కార్ల మోడళ్లపై అనేక డిస్కౌంట్, ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇటీవల ముంబై, నాగ్పూర్లోని పలు చోట్ల జరిపిన సోదాల్లో రూ.5.51 కోట్ల విలువైన నగలు, రూ.1.21 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగల్లో ఖరీదైన బంగారు, వజ్రాభరణాలున్నాయి. పంకజ్ మెహదియాతోపాటు, ఇతరులు పెట్టుబడుల పేరుతో వినియోగదారులను మోసం చేస
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని దోషిగా నిర్ధారించింది నాంపల్లికోర్టు. రాకేశ్ రెడ్డికి మార్చి9న శిక్ష ఖరారు చేయనుంది.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్ర
రద్దు చేసిన మద్యం ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి సిసోడియా రాజీనామా చేశారు. ఇక 2022 ఏప్రిల్లోనే జైన్ అరెస్టై జైలుకు వెళ్లారు
సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు ఊరట లభించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 8న హైదరాబాద్ కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబుని సీబీఐ అరెస్ట్ చేస
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.