Telugu » Latest News
గత కొంత కాలంగా మంచు మనోజ్ పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక రెండు రోజులు నుంచి వీరిద్దరూ మార్చి 3న పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీని గురించి కూడా ఎటువంటి అధికారిక ప్రకటన బయటకి రాలేదు. తాజాగా ఈ సందేహాల అన్నిట
భారతీయల వంటగదిలో విస్తృతంగా లభించే సుగంధ ద్రవ్యాలలో ఇది ఒకటి. ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.యాసిడ్ రిఫ్లక్స్ను నివారిస్తుంది. జీలకర్ర నిద్రను ప్రేరేపిస్తుంది,
‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023’ విశాఖపట్నంలో శుక్రవారం ప్రారంభమైంది. శుక్ర, శనివారాల్లో ఈ సదస్సు జరుగుతుంది. దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వికాస్ సింగ్ మధ్య వివాదం తలెత్తింది. వికాస్ సింగ్పై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రధాన న్యాయమూర్తినే బెదిరిస్తున్నారా? ఇ
మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో అందిస్తున్న సేవల గురించి గుర్తు చేసుకునే రోజే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
బన్నీ ప్రస్తుతం పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. సందీప్ రణవీర్ తో బాలీవుడ్ లో యానిమల్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత వీళ్లకు వేరే కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. బన్నీ పుష్ప 2 తర్వాత బోయపాటి సినిమాలో చెయ్యాలి. సందీప్ వంగ కూడా.......................
కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ బాలీవుడ్ నిర్మాతలతో సంప్రదింపులు జరిపాడు. ఈ వార్త అప్పట్లో బాగా వైరల్ అయి బన్నీ బాలీవుడ్ లో సినిమా చేస్తాడనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ దాని గురించి ఎలాంటి వార్తలు రాలేదు. తాజాగా నేడు ఉదయం అల్లు అర్జున్
బీజేపీ ఎమ్మెల్యే మాదల్ విరూపాక్షప్ప కొడుకు ప్రశాంత్ మాదల్. అతడు రాష్ట్ర సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్గా ఉన్నాడు. ప్రశాంత్ లంచాలు తీసుకుంటున్నట్లుగా అతడిపై ఒక వ్యక్తి కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. అవినీతి కేసులన
చంద్రుడు క్రమంగా భూమికి దూరమవుతున్నాడు. భూమికి ఉప గ్రహమైన చంద్రుడు క్రమంగా దూరమవుతున్నాడు. చంద్రుడు రోజు రోజుకూ భూమికి దూరమవుతున్నట్లు నాసా శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు.
అమరావతి కేసులకు సంబంధించిన విచారణ మార్చి 28న సుప్రీం కోర్టులో జరపాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందుగానే కేసు విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. ఈ విజ్ణప్తిని జస్టిస్ కేఎం జోసెఫ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.