Telugu » Latest News
నడకదారి భక్తులకు త్వరలో టోకెన్లు పున:ప్రారంభించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో రాధామోహన్ దాస్ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు.
లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. తన ఫోన్ రికార్డ్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారని పేర్కొన్నారు.
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో మరోసారి బాలీవుడ్ బాద్షా అనిపించుకున్నాడు. ఇది ఇలా ఉంటే షారుఖ్ ఖాన్ ఇంటిలో ఇద్దరు దుండగులు అక్రమంగా చొరబడ్డారు. వారిని గుర్తించిన షారుఖ్ ఇంటి సిబ్బంది..
‘ఢిల్లీ కంటే రాజ్భవన్ దగ్గరగా ఉంది’ అంటూ తెలంగాణ సీఎస్కు గవర్నర్ తమిళిసై కౌంటర్ ఇచ్చారు.గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే ఆమోదించేలా గవర్నర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు
దేశవిదేశాల నుంచి ప్రతినిధులు వస్తున్న దృష్యా అందరి కోసం అన్ని రకాల వంటల్ని సిద్ధం చేయిస్తున్నారు. వెజ్, నాన్ వెజ్.. రెండు రకాల వంటకాల్ని సిద్ధం చేశారు. రెండు రోజులపాటు బ్రేక్ఫాస్ట్, లంచ్, శ్నాక్స్, డిన్నర్ వంటివి అందించనున్నారు. ఇందుకోసం వేద
టాలీవుడ్ యాంకర్ అండ్ యాక్ట్రెస్ రష్మి గౌతమ్.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. సొసైటీలో జరిగే కొన్ని సంఘటనలను ప్రశ్నిస్తూ ట్వీట్ లు చేస్తుంటుంది. తాజాగా ఇటీవల హీరో నాగశౌర్య చేసిన ఒక పని పై ఈ అమ్మడు స్పందించింది.
తాజాగా ఆస్కార్ నిర్వాహకులు ఆస్కార్ ప్రజెంటర్స్ పేర్లని ప్రకటించగా అందులో మన ఇండియా నుంచి దీపికా పదుకొనే పేరు ఉంది. దీంతో దీపికా అభిమానులు, బాలీవుడ్ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీపికాకు....................
మధుమేహం ప్రాణాంతకమైన పరిస్థితి అయినప్పటికీ సులభంగా , సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఇది ఒక సాధారణ జీవనశైలి వ్యాధి, శరీరం యొక్క ఇన్సులిన్ మరియు రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయలేకపోవ
ఇటీవల కాలంలో ఒక పరిశ్రమలోని దర్శకులతో మరో పరిశ్రమలోని హీరోలు జత కట్టడం చూస్తున్నాం. ఈ క్రమంలోనే మ్యాచో స్టార్ గోపీచంద్ తన 31వ సినిమాని శాండిల్వుడ్ డైరెక్టర్ హర్షతో చేయబోతున్నాడు. ఈ సినిమా ఇవాళ (మార్చి 3) పూజ కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ అ
ప్రస్తుతం సందీప్ వంగ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో చాలా మంది బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమా తర్వాత........................