Telugu » Latest News
ఏపీ అభివృద్దికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని మంత్రి నితిన్ గడ్కరీ భరోసా ఇచ్చారు. విశాఖ వేదికగా జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో గడ్కరీ ప్రసంగిస్తు.. దేశంలో ముఖ్యమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని కితాబిచ్చారు. ఏపీలో రోడ్ కనెక్టివి
జనవరి 25న ఎంతో వ్యతిరేకత మధ్య రిలీజ్ అయిన పఠాన్ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల సునామి సృష్టించింది. తాజాగా ఈ చిత్రం ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలి-2 రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసింది. హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద బాహుబలి-2 చిత్రం.
రామంతాపూర్ ఇందిరానగర్ లో విషాదం చోటు చేసుకుంది. తల్లితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లి పోయిన విద్యార్థిని అనూష రామంతాపూర్ చెరువులో శవమై కనిపించింది. విద్యార్థిని మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించగా, బాలయ్య రెండు వైవిధ్యమైన ర
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంకాం, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా పనిఅనుభవం కలిగి ఉండాలి. కన్సల్టెంట్ పీజ్ గా గాను నెలకు 40,000రూపాయలు చెల్లిస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.
విశాఖపట్నంలో జరుగతున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023’లో భాగంగా శుక్రవారం సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పెట్టుబడుల గురించి వివరించారు. ‘‘ఏపీకి రూ.11.58 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. దీనిపై ఎంవోయూలు కుదుర్చుకున్నాం.
ఎన్నికల్లో సంగ్మా పార్టీ ఎన్పీపీ అత్యధిక స్థానాలు సాధించింది. 59 అసెంబ్లీ స్థానాలకుగాను ఎన్పీపీ 26 స్థానాల్లో గెలిచి, అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది. అయితే, అధికారంలోకి రావాలంటే మరో నాలుగు స్థానాలు (30 సీట్లు) అవసరం. దీంతో బీజేపీ మద్
ఇటీవల HCA అవార్డుల రేస్ లో నిలిచిన RRR మూవీ మొత్తం 5 అవార్డులను అందుకుంది. ఈ క్రమంలోనే అవార్డుల వేడుకకు హాజరయిన రామ్ చరణ్ స్పాట్ లైట్ అవార్డుని అందుకున్నాడు. తారకరత్న మరణం వలన ఎన్టీఆర్ అవార్డ్స్ కి వెళ్లకపోవడం, ఎన్టీఆర్ కి కూడా అవార్డు ఉంది అంటూ HCA
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. సోనియాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
KS Bharat: మొన్నటివరకు కేఎల్ రాహుల్ పై విరుచుకుపడిన ట్రోలర్లు తాజాగా టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్ ను టార్గెట్ చేశారు.