Telugu » Latest News
హైదరాబాద్ లో జిమ్ కు వెళ్తోన్న యువకులే టార్గెట్ గా మాఫియా రెచ్చి పోతోంది. బాడీ ఫిట్ నెస్ కోసమంటూ ఇంజెక్షన్లను అంటగడుతోంది. పక్కా సమాచారంతో దాడులు చేసిన అధికారులు భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను పట్టుకున్నారు.
విశాఖ పరిపాలనా రాజధానిపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖ పరిపాలనా రాజధాని కాబోతోందని ఆయన చెప్పారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఈ మేరకు కీలక ప్రకటన చేశారు సీఎం జగన్.
ఆ యువతి ఫొటో చుట్టూ త్రికోణమితి సూత్రాలను, పొడవు కొలవడానికి త్రికోణమితి పద్ధతిని గీసి మరీ ఆ అమ్మాయి పొడవు ఎంతో ఊహించాడు ఆ ట్విట్టర్ యూజర్. చివరకు, ఆమె పొడవు 5 అడుగుల 4.5 అంగుళాలని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు. అతడు త్రికోణమితి సూత్రాలను వాడి ఈ
రూ.400 కోట్లతో బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘పౌర విమానయాన పరిశోధనా కేంద్రం’ (CARO) రూపుదిద్దుకుంటోంది. రతదేశంలో తొలి ‘గృహ-5’ ప్రమాణాలతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆసియాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పరిశోధనా కేంద్రం రూప
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్లోని 15వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచన
ఈజిప్టులో గ్రేట్ గిజా పిరమిడ్ ఉత్తరభాగంలో భారీ సొరంగాన్ని కనుగొన్నారు. ఈ సొంరంగం సుమారు 30 అడుగుల పొడవున..ఆరు అడుగుల వెడల్పుగా ఉంది.
ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు అంటే ఇండియన్ సినిమాకి సిగ్నేచర్ గా ఉండేవి. కానీ బాహుబలి సినిమాతో అంతా మారిపోయింది. బాహుబలి-1&2, పుష్ప, RRR, కార్తికేయ-2.. ఇలా ప్రతి సినిమా బాలీవుడ్ ని డామినెటే చేశాయి. ఇక బాహుబలి-2 కలెక్షన్స్ పరంగా..
ఇది శరీరాన్ని చల్లబరిచేందుకు ఒక గొప్ప మార్గం. స్విమ్మింగ్ ఫూల్ అందుబాటులో ఉంటే దానిని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు సాధారణ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.
ఆపిల్ సంస్థ భాగస్వామి ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ భారత్ లో కొత్త ప్లాంట్ కోసం రూ.5.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఉత్పత్తుల తయారీని వేగవంతం చేసేందుకు ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ ఈ పె
ఏపీ అభివృద్దికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని మంత్రి నితిన్ గడ్కరీ భరోసా ఇచ్చారు. విశాఖ వేదికగా జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో గడ్కరీ ప్రసంగిస్తు.. దేశంలో ముఖ్యమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని కితాబిచ్చారు. ఏపీలో రోడ్ కనెక్టివి