Telugu » Latest News
వరుణ్ తేజ్ 13వ సినిమాని కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. వరుణ్ తో గని సినిమా నిర్మించిన రెనైసెన్స్ పిక్చర్స్ ఈ సినిమాని సోని పిక్చర్స్ తో కలిపి నిర్మిస్తుంది. ఈ సినిమా భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతుంద
ఉగ్రమూకల ఆటలు కట్టించటానికి ప్రత్యేక బుల్డోజర్లు వచ్చేశాయి. భారత సైనికులకు ప్రత్యేక బుల్డోజర్లను అప్పగించింది ఆర్మీ. ఉగ్రవాదులు దాక్కున్న ఇళ్ల నుంచి వారిని తరిమికొట్టేందుకు ఈ బుల్డోజర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. బుల్లెట్ ప్రూఫ్ బుల్
మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో అలజడి రేపింది.
ఏప్రిల్ లో షారుఖ్ ‘టైగర్ 3’ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ‘పఠాన్’ లో సల్మాన్ యాక్షన్ సీక్వెన్స్ లో మెరిసినట్టు ‘టైగర్ 3’ లోనూ షారుఖ్ కనిపించడం పక్కా. ఈ ఇద్దరి కాంబోలో యాక్షన్ సీన్ ను డిజైన్ చేస్తున్నాడట డైరెక్టర్ మనీష్ శర్మ..........
సినీ పరిశ్రమలో నందమూరి లెగసీని సీనియర్ ఎన్టీఆర్ తరువాత బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కాపాడుతూ వస్తున్నారు. అందుకు నందమూరి అభిమానులంతా ఎంతో గర్వపడుతున్నారు. కానీ నందమూరి కుటుంబంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు అభిమానుల మనసుని బాధిస్తున్నాయి అంట
గతంలో మోదీ ప్రధాని కాకముందు 50 రూపాయల గ్యాస్ ధర పెంచితేనే స్మృతి ఇరానీ, ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. కానీ, ఇప్పుడు మాట్లాడటం లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గ్యాస్ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచుతోంది. ఉజ్వల్ పథక
నడకదారి భక్తులకు త్వరలో టోకెన్లు పున:ప్రారంభించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో రాధామోహన్ దాస్ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు.
లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. తన ఫోన్ రికార్డ్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారని పేర్కొన్నారు.
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో మరోసారి బాలీవుడ్ బాద్షా అనిపించుకున్నాడు. ఇది ఇలా ఉంటే షారుఖ్ ఖాన్ ఇంటిలో ఇద్దరు దుండగులు అక్రమంగా చొరబడ్డారు. వారిని గుర్తించిన షారుఖ్ ఇంటి సిబ్బంది..
‘ఢిల్లీ కంటే రాజ్భవన్ దగ్గరగా ఉంది’ అంటూ తెలంగాణ సీఎస్కు గవర్నర్ తమిళిసై కౌంటర్ ఇచ్చారు.గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే ఆమోదించేలా గవర్నర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు