Telugu » Latest News
డిపాజిటర్లు, చట్టపరమైన వారసులు, నామినీల ద్వారా క్లెయిమ్ చేయని రూ.70వేల కోట్లు వివిధ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఎంఎఫ్ఎస్ (మ్యూచువల్ ఫంఢ్ల) వద్ద ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నివేదిక ద్వారా వెల్లడైంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులకు రైల్వే టికెట్లపై రాయితీని పునరుద్ధరించనుంది. కొన్ని మార్పులు చేస్తూ రాయితీని అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెల్వే శాఖ వృద్ధులకు రాయితీ వయసు 58 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచింది. వృద్ధుల
కృష్ణా జిల్లా గుడివాడలో 15 ఏళ్ల బాలుడు, 30 ఏళ్ల మహిళ అదృశ్యం కేసును టూ టౌన్ పోలీసులు చేధించారు.
దేశ వ్యాప్తంగా జూన్లో పడ్డ వర్షాలపై లోక్సభకు కేంద్ర ప్రభుత్వం వివరాలు తెలిపింది. ప్రభుత్వానికి అందిన గణాంకాల ప్రకారం... జూన్లో దేశంలో సాధారణ వర్షపాతం (92 శాతం దీర్ఘకాలిక సగటు వర్షపాతం-ఎల్పీఏ) నమోదైందని కేంద్ర మంత్రి జితేంద
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘బింబిసారా’ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ ట్రైలర్ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నష్టాల్లో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్కు చేయూత అందించాలని నిర్ణయించింది. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీ కేటాయిస్తున్నట్లు టెలికామ్ శాఖ మంత్రి అ
హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు కలకలం రేపాయి. బుధవారం (జులై27,2022) ఉదయం నగరంలోని ఎనిమిది చోట్ల ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. క్యాసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు
కేరళ కన్నూరు లోని కుతుపరంబ అనే ప్రాంతానికి చెందిన శైజకు యుక్త వయస్సు నుంచే పై పెదవి భాగంలో నూనూగు మీసాలు వచ్చాయి.
ప్రపంచ దేశాలను మంకీపాక్స్ భయపెడుతోంది. రోజురోజుకు వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో టీకా తయారీకి సీరం ఇనిస్టిట్యూట్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే ఈ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులో వస్తుంది, అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలా అనే అంశాలను సంస్థ సీఈ
చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైపోతే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఊబకాయం మరియు గుండె జబ్బులు వస్తాయి. నూనె ఎక్కువగా ఉన్న ఆహారా