Telugu » Latest News
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 18 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 18,313 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 57 మంది మృతి చెందారు. 20,742 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.
కోడిగుడ్లు అనుకుందో.. ఏమోగానీ ఓపాము గోల్ఫ్ బంతుల్ని మింగేసింది. పాపం ఆ బంతులు కాస్తా పాము గొంత దిగలేదు. బయటకు రావటంలేదు. దీంతో పాపం ఆ పాము నానా తిప్పలు పడింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ విచారణ ముగిసింది. మూడు రోజుల పాటు 12గంటలు సోనియాను ఈడీ అధికారులు విచారించారు. విచారణ ముగిసిందని, అవసరమైతే మరోసారి పిలుస్తామని ఈడీ అధికారులు తెలిపారు. అయితే గతంలో రాహుల్ విచారణ స
రెండు వారాల్లో తమిళనాడులో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య ఐదుకి చేరింది. ఆ రాష్ట్రంలో వరుసగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తుండడం కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఇవాళ 12వ తరగ
బీజేపీలోకి చేరటానికి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటుంటే కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై సీరియస్ గా ఉంది. దీంతో రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేయటానికి రంగం సిద్ధం చేసింది.
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ను క్రియేట్ చేసింది. ఈ చిత్ర దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి పేరుతో ఓ ఫేక్ ఐడీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పశ్చిమ బెంగాల్లో ఉద్యోగ నియామకాల స్కామ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నటి అర్పిత ముఖర్జీ పలు ఆసక్తి కర విషయాలు వెల్లడించారు.
కృత్రిమ మేధ అభివృద్ధి, వినియోగం అంశాల్లో నైతిక విలువల ఆధారంగానే పని చేయాలని, అమెరికా, చైనా మధ్య ఈ విషయంలో ఒప్పందం జరగాలని ఎరిక్ ష్మిత్ అన్నారు. 1950, 1960 దశకాల్లో క్రమంగా సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం జరిగిందని అన్నారు. ఇప్పుడు కృత
ఓ చెట్టుకు వేలాడుతున్న ముగ్గురు అక్కచెల్లెళ్లు మృతదేహాలు సంచలనం కలిగించాయి. వారివి హత్యలా? ఆత్మహత్యలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు బుధవారం పార్లమెంట్ లో కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.