Telugu » Latest News
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ మంకీపాక్స్ గురించి మాట్లాడారు. ఇదొక వేకప్ కాల్ లాంటిదని, ఎందుకంటే ప్రాణాంతక వ్యాప్తి జరగకుండా ఉండేందుకు మనల్ని
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సమస్యల వలయంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా టికెట్ ధరలు, థియేటర్లకు జనాలు రాకపోవడం, ఓటీటీ రిలీజ్ లు, పరిశ్రమలోని..........
హిందూ పంచాంగంలో ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంది. వాటిలో శ్రావణ మాసం ఒకటి. ఈ మాసంలో మహిళలు ఎక్కువగా వరలక్ష్మివ్రతం జరుపుకుంటారు.
ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫొటోషూట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో అక్కడి ప్రజలు వినూత్న నిరసన చేపట్టారు.
గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈడీ దాడులు 27 రెట్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2004-2014 మధ్య 112 ఈడీ దాడులు జరిగితే.. 2014-2022 మధ్య కాలంలో 3010 సార్లు ఈడీ దాడులు జరిగాయని రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వ
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు హ్యాండిచ్చి బీజేపీలో చేరటం ఖరారు అయ్యింది. ఆయన బీజేపీలోకి చేరే క్రమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఇక మునుగోడు ఉప ఎన్నికలకు రంగం సిద్ధం అ
తాజాగా జరిగిన ఫిలిం ఛాంబర్ సమావేశం తర్వాత తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ ముత్యాల రమేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీలో చెప్పేవన్నీ ఫేక్ కలెక్షన్లే. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఫేక్ కలెక్షన్లు.........
తాజాగా టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి రామ్ చరణ్ రంగంలోకి దిగారు. నిర్మాత దిల్ రాజు.. రామ్ చరణ్ కి ఉన్న సమస్యలని చెప్పడంతో పాటు హీరోల సైడ్ నుంచి ఉన్న సమస్యలని........
విశాఖపట్నం ఆర్కే బీచ్ లో మిస్ అయిన సాయిప్రియ మిస్సింగ్ మిస్టరీ వీడింది. నీటిలో భర్తతో కలిసి ఆడుకుంటూ కనురెప్పపాటు సమయంలో మిస్ అయిన సాయి ప్రియ మిస్సింగ్ మిస్టరీని సవాలుగా తీసుకున్న వైజాగ్ పోలీసులు అహర్నిశలు శ్రమించి ఎట్టకేలకు మిస్టరీని ఛే
రామసేతుపై మళ్లీ పరిశోధనలు మొదలయ్యాయి. రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడిందా? లేక మానవ నిర్మితమా? అనే విషయాన్ని తేల్చే పనిలో శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు.