Telugu » Latest News
దిశా పటాని ప్రెస్ మీట్ లో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ''సెట్ లో ప్రభాస్ స్టార్ అనే విషయాన్ని పక్కన పెట్టి చాలా సింపుల్గా ఉంటాడని నేను గతంలో విన్నాను. ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను. ప్రభాస్ చాలా...............
రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. కొన్ని ప్రాంతాల ప్రజలు నీళ్లలోనే జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజులుగా వరద ప్రాంతాలను సందర్శిస్తున్న సీఎం జగన్ బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ప్రయాణం మొదలు
బాలీవుడ్ సూపర్ హిట్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ ఇటీవలే మొదలైంది. ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ పూర్తవగా నాలుగో ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే గెస్టులుగా రాబోతున్నారు. తాజాగా నాలుగో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో.........
కుండపోత వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి మూసీకి భారీగా వరద వస్తోంది. మూసీ నదిలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి పెరిగింది. అటు హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో లోతట్టు ప్రాంతాలను మూసీ ముంచేస్తోంది.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిన ప్రియాంక గుప్తా పవర్ బిల్ చూసి షాక్ అయ్యారు. ఒక్కసారిగా రూ.3వేల 419కోట్ల బిల్ రావడంతో ఇంటిల్లిపాది నోరెళ్లబెట్టారు. మధ్యప్రదేశ్ నడిపిస్తున్న పవర్ కంపెనీ ఇదంతా మానవ తప్పిదమని రూ.1300 రావడానికి బదుల
అతడు ఓ బిచ్చగాడు. అయితేనేమీ ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం అతని సొంతం. గొప్ప మనసున్నోడు. భిక్షాటన చేసి మరీ వచ్చిన డబ్బుని పదిమందికి ఉపయోగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పటివరకు అలా రూ.55లక్షలు ప్రభుత్వానికి దానంగా ఇచ్చాడు.(Beggar Donates 55Lakhs)
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఈ నెల 29న రిలీజ్కు రెడీ అయ్యింది. ‘రామారావు మాస్ నోటీసు’ అనే పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ మాస్ వీడియో గ్లింప్స్ను రేపు ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చే
మొదటి రోజు రూ. 4.3 లక్షల కోట్ల విలువైన 72 GHz (గిగాహెర్ట్జ్) 5G ఎయిర్వేవ్ల కోసం స్పెక్ట్రమ్ వేలం నిర్వహించగా.. నాలుగు రౌండ్ల వేలంతో ముగిసింది. తొలిరోజు వేలం మొత్తం ₹ 1.45 లక్షల కోట్లు దాటింది. 700 MHz బ్యాండ్ ఫ్రీక్వెన్సీల కోసం బిడ్లు కూడా వచ్చాయని టెలికా
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్గా మారాడు. ‘కాఫీ విత్ కరణ్’ తాజా ఎపిసోడ్కు విజయ్ దేవరకొండ, అనన్యా పాండేలు గెస్టులుగా హాజరయ్యారు. మీరు ఎప్పుడైనా ముగ్గురితో శృంగారం చేశారా అని కరణ్ ప్రశ్నించగా.. లేదు అని విజయ్ చ
చంద్రబాబు, మోహన్ బాబు మీటింగ్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి కలయిక రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. చంద్రబాబుని మోహన్ బాబు ఎందుకు కలిశారు? కారణం ఏంటి? అనేదానిపై జోరుగా చర్చ సాగుతోంది.(Mohan Babu Meets Chandrababu)