Telugu » Latest News
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్ జరుగుతున్న ప్రదేశాల్లో బాలయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో అక్కడ కోలాహలంగా మారింది. బాలయ్యను చూసిన ఆనందంలో ఓ లేడీ ఫ్యాన్ చేసిన పని ఇప్పుడు
కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన యువకుడికి మంకీపాక్స్ నెగెటివ్గా నిర్ధారణ అయింది. పుణెలోని ఎన్ఐవీ ల్యాబ్లో బాధిత యువకుడి నమూనాలను పరీక్షించగా నెగెటివ్ అని తేలింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పుష్ప-2 కోసం రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా రామోజీ ఫిలిం సిటీలో ఓ బ్రాండ్ యాడ్ షూటింగ్లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు.
ధరల పెరుగుదల అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్ష సభ్యులకు తెలియజేసినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం తెలిపారు. కానీ, విపక్ష సభ్యులు నిరంతరం సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని అన్నారు.
అమర్నాథ్ యాత్రలో మరో టెన్షన్. అక్కడ భారీగా వర్షం పడుతోంది. దాదాపు గంటన్నర నుంచి కురుస్తున్న వానలతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షంతో ఎత్తైన ప్రదేశాల నుంచి భారీగా నీటి ప్రవాహం కొనసాగుతోంది.
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స తిరిగి శ్రీలంక వస్తున్నారట.. ప్రస్తుతం సింగపూర్ లో ఉన్న ఆయన అక్కడి నుండి నేరుగా దేశానికి వస్తారంట.. ఈ విషయాన్ని ఆ దేశ క్యాబినెట్ అధికార ప్రతినిధి బందుల గుణవర్ధన మంగళవారం మీడియాతో అన్నారు. అయితే ఆయన ఏ తేదీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరగుతోండగా.. కొన్ని కీలక సీన్స్తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ను కూడా ఇక్కడ తెరకెక్కి
కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడటం కలకలం రేపింది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు బయటపడిన వ్యక్తి నివసించిన ఇందిరానగర్ కాలనీలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు.(Kamareddy Monkeypox)
అధికారం కోసమే రాజకీయాలు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయని, కొన్నిసార్లు తనకు రాజకీయాలను వదిలేసి వెళ్లాలనిపిస్తోందంటూ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. గడ్కరీ వ్యాఖ్యలకు శివసేన స్
వోల్వో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. ఈ సరికొత్త 2022 వోల్వో XC40 మంగళవారం విడుదల చేసింది. తాజా అధికారిక వివరాల ప్రకారం.. 2022 వోల్వో XC40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ SUV భారతదేశంలో రూ. 55.90 లక్షలకు ఎక్స్-షోరూమ్ ధరతో ప్రార