Telugu » Latest News
వ్యాధి బాధించటమేకాకుండా ప్రత్యేకతను అందాన్ని తెచ్చిపెడుతుందా? అంటే నిజమేననిపిస్తుంది ఈ చిన్నారులను చూస్తే..
కారుతో సినిమాల్లోలాగా స్టంట్లు చేసేందుకు ప్రయత్నించాడో డ్రైవర్. దీంతో కారు రోడ్డుపై డివైడర్ పైకెక్కి, అవతలి రోడ్డు వైపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
అధిక బరువు వల్ల ముఖ్యంగా మహిళల్లో వంధ్యత్వానికి అవకాశాలు పెరుగుతాయని తేలింది. స్థూలకాయం పురుషులలో తక్కువ స్పెర్మ్ కౌంట్ కు కారణమౌతుంది. నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది. స్థూలకాయం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్)తో అనుసంధానించబడి ఉ
కార్గిల్ యుద్ధంలో భారత్ విజయానికి నేటితో 23 ఏళ్లు. ఈ సందర్భంగా ప్రతియేటా నిర్వహించే విజయ్ దివస్ సంస్మరణ దినోత్సవాన్ని... లద్దాఖ్లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది కూడా అమర వీరు
సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక ఇప్పుడు సౌత్ కన్నా బాలీవుడ్ మీదే ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేసినట్టు తెలుస్తోంది. పుష్ప సినిమాతో నేషనల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది. ఇప్పటికే సౌత్ లో.....
హైదరాబాద్ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. అర్ధరాత్రి దాటాక నగరంలోని పలుప్రాంతాల్లో వాన దంచికొట్టింది. దీంతో వరద నీరు భారీగా రోడ్ల మీదకు చేరింది. పాతబస్తీ, మొఘల్పురా, సుల్తాన్షాహీ, బహదూర్పురా, చార్మినార్, ఎల్బీనగర్, టోలీచౌక్, దిల్
నిత్యం వ్యర్థాలను ఇంట్లో నిల్వవుంచటకుండా పారవేయడం చాలా ముఖ్యం. ఇంట్లో ఎలాంటి దుమ్ము, ధూళీ లేకుండా చేయాలి. శుభ్రపరిచిన తర్వాత వ్యర్థాలను కూడా సరైన స్థలంలో పడేయాలి. దీని వల్ల ఇంట్లోకి ఈగలు వచ్చే అవకాశం ఉండదు.
రెండుగా విడిపోయిన తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీలు కలిసాయి..అటువంటప్పుడు విడిపోయిన భారత్,పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు తిరిగి ఎందుకు ఒక్కటిగా కలవకూడదు? ఈ మూడు దేశాలు కలవాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యానించారు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.
గుజరాత్లో నకిలీ మద్యం 25 మంది ప్రాణాలు తీసింది. మరో 40 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అక్రమ మద్యం వ్యాపారుల నిర్లక్ష్యమే దీనికి కారణం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన కాంగ్రెస్ ను వీడతారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా రాజగోపాల్ రెడ్డితో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. సుమారు మూడు గంటలపాటు ఇరువురి భేటీ జరిగింది.