Telugu » Latest News
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సుప్రీంకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. ఆమ్రపాలి గ్రూప్పై ఢిల్లీ హైకోర్టు చేసిన పిటిషన్పై విచారణ ప్రారంభించి మధ్యవర్తిత్వ చర్యలపై స్టే విధించింది.
దేశంలో యాపిల్ ఫోన్ అమ్మకాలు ఇటీవలి కాలంలో భారీగా పెరిగాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దాదాపు 12 లక్షల ఐ ఫోన్లు అమ్ముడయ్యాయి. మరోవైపు ఐప్యాడ్స్ అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి.
తాజాగా శృతి హాసన్ సినీ పరిశ్రమకి వచ్చి 13 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఓ స్పెషల్ వీడియోతో పాటు, ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. ఈ వీడియోలో శృతి హాసన్ మాట్లాడుతూ..........
గత కొద్దిరోజులుగా మన్వీందర్ సింగ్ అనే వ్యక్తి కత్రినాతో నాకు పెళ్లి జరిగిందంటూ ఎడిటెడ్ వీడియోలు పోస్ట్ చేస్తూ విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళిద్దర్నీ చంపేస్తాను అంటూ బెదిరిస్తున్నాడు........
తాజాగా రణవీర్ న్యూడ్ ఫొటోషూట్ పై ముంబైకి చెందిన ఓ ఎన్జీఓ చెంబూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మహిళల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. అలాగే రణవీర్ న్యూడ్ ఫోటోలపై..........
ఆర్టీఏ హోంగార్డు కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. సహ ఉద్యోగినికి మత్తుమందు కలిపిన జ్యూస్ తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు వీడియో కూడా చిత్రీకరించాడు. ఆ వీడియోని అడ్డంపెట్టుకుని బెదిరింపులకు దిగాడు. డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బలవంతుడని, ఆయన్ను ఓడించాలంటే బలం కావాలని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల
పలు రాష్ట్రాల అప్పులపై లోక్సభ వేదికగా ఎంపీ కిషోర్ కపూర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో 3లక్షల 98వేల 903లక్షల కోట్లు ఉండగా, తెలంగాణ 11వ స్థానంలో 3లక్షల 12వేల
25 కిలోల వరకు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించాలన్న కేంద్ర ప్రభుత్వ చర్యను తిప్పికొట్టేందుకు రైస్ మిల్లు యజమానులు కొత్త టెక్నిక్ మొదలు పెట్టారు. వినియోగదారులకు పన్ను లేకుండానే ఉత్పత్తులను అందజేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకో
భారత యుద్ధ వ్యూహాలలో అత్యంత ప్రాధాన్యమైనదిగా కార్గిల్ యుద్ధాన్ని రక్షణ నిపుణులు పేర్కొంటారు. 1999 సంవత్సరంలో దొడ్డిదారిన కళ్లుగప్పి భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన పాక్ కు భారత్ సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో గుణపాఠం చెప్పింది.