Telugu » Latest News
అప్రెంటిస్షిప్ కాలపరిమితి ఏడాదిగా నిర్ణయించారు. స్టైఫండ్ గాను రెండు సంవత్సరాల ఐటీఐని పూర్తిచేసిన ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెషనిస్టు, మెకానిక్ మోటార్వెహికిల్, డ్రాఫ్ట్స్మెన్లకు రూ.8,050, ఒక సంవత్సరం ఐటీఐ పూర్తిచేసిన డీజిల్
ర్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షాల నిరసనల పర్వం కొనసాగుతోంది. ధరల పెరుగుదలపై నిరసనలు చేపట్టారు విపక్షాల ఎంపీలు. దీంతో రాజ్యసభలో గందగోళం నెలకొంది. దీంతో 19మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.
తమ దేశం నుంచి వెళ్లిపోయిన హిందువులు, సిక్కులు సహా మైనార్టీలు ఆప్ఘనిస్థాన్ కు తిరిగి రావొచ్చని, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని తాలిబాన్లు విజ్ఞప్తి చేశారు. ఆప్ఘనిస్థాన్ లో శాంతిభద్రతలు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు.
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా బిగ్ బ్రదర్ అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి చణుకులు విసిరారు. ‘బిగ్ బ్రదర్’ రాజకీయ నేతల ఫోన్లు టాప్ చేసి అందరి మాటలు వింటున్నారని వ్యాఖ్యానించారు.
తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు ముగ్గురు నిందితులు. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు మూడు నెలలు ఈ దారుణానికి తెగబడ్డారు. చివరకు బాలిక తప్పించుకుంది.
బరేలీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ పంది మాంసం విక్రయించే మార్కెట్లను బ్యాన్ చేసింది. ఫరీద్పూర్లో 20 పందులు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ తో మరణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ వెటర్నటీ ఆఫీసర్ ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా మెజిస్ట్రేట్ (డీఎం) శివకాంత
ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని నిరోధించే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి పలు కీలక సూచనలు చేసింది.
మూడేళ్లలో పులుల దాడుల్లో దేశవ్యాప్తంగా 125 మంది మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే మూడేళ్లలో 329 పులులు కూడా ప్రాణాలు కోల్పోయాయి. కేంద్ర పర్యావరణ శాఖ పార్లమెంటులో వెల్లడించిన వివరాలివి.
మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ఇటీవలి ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో ఓడిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల మద్దతుతో పోటీకి నిలిచిన యశ్వంత్.. ఓటమి తర్వాత ఎటువంటి పార్టీలో చేరనని అంటున్నారు. సిన్హా... ప్రజా జీవితంలో తన పాత్ర ఇంకా నిర్ణయించుకోలేదని
తాజాగా కన్నడ హీరో కిచ్చ సుదీప్ హీరోగా విక్రాంత్ రోనా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నాడు. విక్రాంత్ రోనా సినిమా బాలీవుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం ముంబైలో జరగగా........