Telugu » Latest News
ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు ఎప్పుడు విధిస్తారు..? హెల్మెంట్ ధరించనందుకు, రాంగ్ రూట్ లో వెళ్లినందుకు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్లైట్ పడినా ఆగకుండా వెళ్లినందుకు.. ఇంతేనా.. ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నా.. ఇప్పుడు నేను చెప్పే చలా
అభ్యర్ధుల ఎంపిక విధానానికి సంబంధించి ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.
చంద్రుడిపై మేర్ ట్రాంక్విలిటాటిస్ అనే ప్రాంతంలో చాలా సొరంగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గుహలకు దారి చూపిస్తాయని శాస్త్రవేత్తల అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ సొరంగాల వద్ద చేసిన పరిశోధనల్లో వీటి ఉష్ణోగ్రతలు పెద్దగా మారడం లేదని అటూ ఇటుగా 17 డిగ
ఉత్తరప్రదేశ్లో ఇటీవల కన్వర్ యాత్రకు వెళ్తున్న భక్తులపై హెలికాప్టర్ల నుంచి పూల వర్షం కురిపించిన ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... ''ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభు
జూలై 28 గురువారం చుక్కల అమావాస్య.. ఆషాఢ మాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస్య రోజున పితృదేవతలను తల్చుకున్నా, గౌరీవ్రతం చేసినా, దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని అంటున్నారు పెద్దలు. ఎందుకంటే…
కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని అన్ని గంటలపాటు విచారించడం ఏంటని, ఆమె వయసు, ఆరోగ్య పరిస్థితిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దృష్టిలో పెట్టుకోవాలని ఆ పార్టీ
భారత దేశంలో 100 మంది అత్యంత సంపద కలిగిన మహిళల జాబితాను కోటక్ వెల్త్ - హురున్ ఇండియా సంయుక్తంగా బుధవారం విడుదల చేసింది. ధనిక మహిళల్లో మొదటి 100 మంది మొత్తం ఆస్తుల విలువ రూ.4.16లక్షల కోట్లు ఉంటుందని నివేదిక అంచనా వేసింది.
విమానయాన సంస్థ స్పైస్జెట్కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఎనిమిది వారాల పాటు ఆమోదం పొందిన విమానాల్లో 50 శాతం విమానాలనే నడపాలని డీజీసీఏ ఆదేశించింది. గత కొద్ది రోజులుగా స్పైస్జెట్ విమానాల్లో స
మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలోని ఓ ప్రైమరీ స్కూల్లో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పిల్లలు గొడుగులు పట్టుకుని చదువుకుంటున్న ఘటన రికార్డ్ అయింది. వీడియోను షేర్ చేస్తూనే శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని నిలదీసింది కాంగ్రెస్.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ మీరు చేసిన వాగ్దానం ఏమైందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 10 ప్రశ్నలు సంధించారు.