Telugu » Latest News
ఢిల్లీలో 34 ఏళ్ళ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. ఆ వ్యక్తికి విదేశాల్లో పర్యటించిన చరిత్ర కూడా లేదని చెప్పారు. అతడిని మౌలానా అజాద్ మెడికల్ కాలేజీలో చేర్చించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ క
తాజాగా మరో హీరో కూడా ఇలాంటి న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రముఖ తమిళ హీరో, తెలుగులో అరణ్య, FIR సినిమాలతో మెప్పించిన విష్ణు విశాల్ తన న్యూడ్ ఫోటోలని ట్విట్టర్లో షేర్ చేశాడు. కొన్ని నెలల క్రితమే......
కడప జిల్లా రామాపురం మండలంలోని సుద్ధమల్లలో ఓ దళిత వ్యక్తి మరణించారు. ఆ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్తుండగా పట్టాదారు బాట లేదని కంచెను ఏర్పాటు చేశాడు. కంచెను తొలగించుకుని శవాన్ని తీసి వెళ్లడానికి ప్రయత్నించగా, పట్ట
తుపాకులు, లాటీలు పట్టుకుని వచ్చాయి భద్రతా బలగాలు. వారిని చూసి ఆందోళనకారులు పారిపోతున్నారు. అయితే, ఓ బామ్మ మాత్రం ఎలాంటి భయం లేకుండా నిలబడింది. ఆందోళనకారులు అందరూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని, వారి చేతుల్లో రాళ్ళు కూడా
శివసేన పార్టీ తమదేనని షిండే క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్న ఎమ్మెల్యేల కంటే తన వద్దే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని... ఈ నేపథ్యంలో పార్టీ అధినేతగా ఠాక్రేను తొలగించి, తనను నాయకుడిగా గుర్తించాలని ఆయన అంటున్నారు. ఇదే విషయాన్న
జాతీయ అవార్డుల ఫైనల్ జ్యూరీలో ఉన్న ఏకైక తెలుగు మెంబర్ ప్రముఖ దర్శకుడు విఎన్ ఆదిత్య. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలకి ఎక్కువ అవార్డులు రాకపోవడానికి మనమే కారణం, మన తప్పుల వల్లే అవార్డులు రావట్లేదు అని........
తెలుగు రాష్ట్రాల్లో వానల బీభత్సం కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో 10 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలోనూ మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణలో ఈ మూడు రోజులూ భారీ నుంచి
జావెలిన్ త్రో ఫైనల్లో సవాలుతో కూడుకున్న పోటీ ఎదురైందని, అయినా ఆత్మ విశ్వాసంతో ఆడానని నీరజ్ చోప్రా తెలిపాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్లో ద్వితీయ స్థానంలో నిలిచి రజత
తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి కలకలం రేపుతోంది. మరోసారి పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. కోరుకొండలో సుమారు 1800 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. దీని విలువ సుమారు రూ.5కోట్లు ఉంటుందని తెలిపారు.(Korukonda Ganja Seized)
దేశంలో కొత్తగా 20,279 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,52,200గా ఉందని తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.45 శాతంగా ఉందని పేర్కొంది. గత 24 గంటల్లో 18,143 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెల