Telugu » Latest News
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పి.కొత్తకోట మండలం రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్
పరస్పర అంగీకారంతో భార్యాభర్తలుగా జీవిస్తున్న ఇద్దరు మేజర్ల మధ్యలోకి కుటుంబ సభ్యులతో సహా మూడో వ్యక్తి జోక్యం తగదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
వర్షకాలంలో సాల్మోనెల్లా టైఫీ, విబ్రియో కలరా , క్లోస్ట్రిడియం డిఫెసిల్ , స్టాఫైలోకోకస్ ఆరియస్, వైరస్లలో నోరో వైరస్ లు ఆహారాన్ని కలుషితం చేస్తాయి. వంట సరిగ్గా చెయ్యనప్పుడు, ప్రాసెసింగ్, లేదా ప్యాకేజింగ్ లో లోపాల ఉన్నప్పుడు ఆహారానికి బ్యాక్టీర
ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో పోలీసులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోస్టర్లను అంటించారని మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. అసోలా వన్యప్రాణుల అభయారణ్యం వద్ద తాము చేపట్టిన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన చెప్పార
ఉదయం లేవగానే యాక్టివ్ అవ్వడానికి వేడి టీ లేదా కాఫీ తాగుతున్నారా.. వ్యాయామం చేసి మరింత అలర్ట్నెస్ కోరుకుంటున్నారా.. ఇవే కాదు వీటికంటే ప్రభావవంతమైన టెక్నిక్ చన్నీటి స్నానమని చెబుతున్నారు నిపుణులు. చాలామంది దూరంగా ఉండే చన్నీటి స్నానం మనల్ని
ఈ కార్యక్రమంలో రజినీకాంత్ మాట్లాడుతూ.. ''నేను గొప్ప నటుడినని అందరూ అంటుంటారు. ఇది ప్రశంసో, విమర్శో నాకు అర్థం కాదు. నా సినీ జీవితంలో రాఘవేంద్ర, బాబా.. ఈ రెండు సినిమాలు నాకు.........
ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఊయల తాడే చిన్నారి పాలిట ఉరితాడైంది. ఊయల తాడు మెడకు బిగుసుకుని ఓ చిన్నారి మృతి చెందింది. కన్నబిడ్డ మరణవార్త విన్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.
'అగ్నిపథ్' పథకం కింద నియామకాల కోసం మొట్టమొదటి పరీక్ష ఇవాళ ప్రారంభమైంది. అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగి, విధ్వంసానికి పాల్పడ్డ వ
'రామారావు ఆన్ డ్యూటీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 24 ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి న్యాచురల్ స్టార్ నాని గెస్ట్ గా రాబోతున్నాడు.
తెలుగు రాష్ట్రాల మధ్య ఐదు గ్రామాల రగడ రగులుతూనేవుంది. తెలంగాణలో కలపాలంటూ ఏపీలోని ఐదు గ్రామాల ప్రజలు మరోసారి ఆందోళనకు దిగారు. ఒకే చోట వంటావార్పుకు ఐదు గ్రామాల ప్రజలు పిలుపిచ్చారు. ముంపు గ్రామాల ప్రజల ఆందోళనను ఏపీ సర్కార్ సీరియస్గా తీసుకు