Telugu » Latest News
ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో ఉన్న పృథ్వి ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో బాగా ఫేమ్ సాధించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా నటించాడు. రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ...........
Job Vacancies : రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. హెడ్క్వార్టర్స్ నార్తర్న్ కమాండ్, డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైర్మ్యాన్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 23 కాగా, వాటిలో సివిలియన్ మోటార్ డ్రైవర
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో పెద్ద గ్యాంగ్ వార్ జరిగింది. వివాదం ఏంటో తెలియదు కానీ, అప్పటిదాకా కలిసున్న గ్రూపులు రెండు వర్గాలు విడిపోయాయి. గోడలెక్కి మరీ కలబడ్డాయి. బిడ్డలను ఎత్తుకుని మరీ ఫైటింగ్ చేశాయి.
ఆధార్ కార్డు-ఓటర్ ఐడీ లింక్ చేయాలని గత శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్రం బిల్లు తెచ్చింది. ఓటర్ ఐడీతో ఆధార్ కార్డు లింక్ చేయాలన్న కేంద్ర నిర్ణయంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పిటిషన్ ద
బెల్లీ ఫ్యాట్ కు మరొక కారణం నిద్రలేమి కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం లేకపోవటం, నిద్రలేమి వల్ల బెల్లీ ఫ్యాట్ అధికమౌతుంది. అదే విధంగా రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోవటం, అర్ధరాత్రి వరకు మెలుకవతో ఉండే ఏదో ఒకటి తింటూ ఉండటం వంటి అలవాట్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఏపీ నుంచి పలువురు మంత్రులు, రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు కేటీఆర్ కు సామాజిక మాద్యమాల వేదిక
చైనా రీసెర్చర్లు గాలిలో రాయగలిగే లేజర్ కనిపెట్టారు. వూహాన్ కు చెందిన సైంటిస్టుల టీం.. ఎటు నుంచైనా రాయగలిగే, స్పర్షించేలా అక్షరాలను రాసే లేజర్ రూపొందించారు. అల్ట్రా షార్ట్ లేజర్ పల్సెస్తో గాలి అణువులను లైట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ టెక్నాలజ
విద్యాబుధ్ధులు నేర్పించి పిల్లల్ని ప్రయోజకులను చేయాల్సిన గురువులే కీచకులుగా మారుతున్నారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అమ్మవారికి బోనం సమర్పించకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. బోనాన్ని వేరే మహిళకు అందించారు షర్మిల. ఆలయం వరకు వచ్చినా.. లోపలికి మాత్రం వెళ్లలేదు షర్మిల.
గొంతు నొప్పి నుండి ఉపశమనం కలగేందుకు అల్లం టీ, గ్రీన్ టీ, పసుపుతో ఆవిరి పెట్టటం వంటివి చేయాలి. వేడి నీరు తాగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. గొంతునొప్పి ఉంటే పుల్లటి పండ్లు, పెరుగు, సోడాలు వంటివి తీసుకోకపోవటం మంచిది. సూప్లు, ప్రొటీన్లతో కూడిన ఆహా