Telugu » Latest News
బైక్ హారన్ ఇచ్చినప్పటికీ పక్కకు తప్పుకోని ఒక దివ్యాంగుడిపై దాడికి పాల్పడిందో బాలిక. అంతేకాదు.. కత్తితో పొడిచి అతడ్ని హత్య చేసింది. అయితే, అతడికి చెవులు వినిపించవు. మాటలు కూడా రావు.
బాలాసాహెబ్ థాక్రే సిద్ధాంతాలను పాటిస్తున్న అసలైన శివసేన తమతోనే ఉందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత ఫడ్నవీస్ అన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో షిండే శివసేనతోనే కలిసి పోటీచేసి ఇప్పుడున్న స్థానాల కంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటా
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే అని పునరుద్ఘాటించారు దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. జమ్మూలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
చదరంగం ఆడుతున్న బాలుడి వేలిని రోబో విరిచింది. దీంతో బాలుడి చేతికి గాయం అయ్యింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ కడం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. సోమవారం ఉదయం కడెం ప్రాజెక్ట్ తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు.
సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు దిగుతోంది. చైనాకు చెందిన యుద్ధ విమానాలు భారత్ వైపు దూసుకొస్తున్నాయి. మరోవైపు భారత్ కూడా ధీటుగా బదులిస్తూనే, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బాధ్యతతో వ్యవహరిస్తోంది.
ప్రముఖ పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూశారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు.
అటవీ ప్రాంతాల్లో లారీలు, ఇతర వాహనాల్లో ట్యాక్స్ చెల్లించకుండా అక్రమంగా సరుకు తరలిస్తున్నవారికి అడ్డుకట్ట వేసేందుకు చెక్ పోస్టుల వద్ద అధికారులు తనిఖీలు చేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏనుగులు ట్యాక్స్ వసూలు చేయడం మీరెప్పుడై
ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో ఒక పబ్ వద్ద యువకుడిపై ఇద్దరు మహిళలు దాడి చేశారు.
హైదరాబాద్, లాల్ దర్వాజలో ఆదివారం జరిగిన బోనాల సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.