Telugu » Latest News
మంత్రి కేటీఆర్ కాలికి గాయమైంది. వైద్యులు చికిత్స నిర్వహించి మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. పనిలోపనిగా ఓటీటీలో మంచి షోలు ఉంటే చెప్పండి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. కేటీఆర్ ట
ప్రపంచ దేశాలను మంకీపాక్స్ భయపెడుతోంది. రోజురోజుకు మంకీపాక్స్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 16వేల మంకీపాక్స్ కేసులు నమోదైయినట్లు WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) తెలిపింది. కేసులు పెరుగుతుండటంతో ఈ వ్యాధిని గ్లోబల్ హెల్త్ ఎమ
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘బింబిసారా’ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. కాగా, ఈ సినిమా నుండి ‘ఓ తేనె పలుకుల’ అనే సాంగ్ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.
13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన చత్తీస్ గఢ్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన పదవీ కాలం ఆదివారంతో ముగియనుంది. ఆల్ ఇండియా రేడియోతోపాటు, దూరదర్శన్లో ప్రసంగం ప్రసారమవుతుంది.
రూల్ ఈజ్ రూల్.. అది కామన్ మ్యాన్ అయినా సెలెబ్రిటీ అయినా పదవుల్లో ఉన్న వారికైనా అందరికీ ఒకే రూల్ వర్తిస్తుంది. రూల్ ని బ్రేక్ చేస్తే శిక్ష పడాల్సిందే. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికే అధికారులు భారీ జరిమానా విధించారు.
తమిళ హీరో ‘సూర్య’ నేడు పుట్టినరోజు జరుపుకుంటుండటంతో ఆయనకు బర్త్డే విషెస్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. అయితే సూర్య పుట్టినరోజు కానుకగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వాడి వాసల్’ చిత్ర యూనిట్ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి కనీసం 55శాతం మార్కులతో సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 28-32 ఏళ్లు మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అభ్యర్ధుల వయసు 34 ఏళ్లకు మించరాదు. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.40000 నుండి రూ.1,40,000 వేతనంగా అందిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేది 2022, జులై 23కాగా, దరఖాస్తులకు
శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ సమావేశంకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు హాజరయ్యారు.