Telugu » Latest News
విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. రూ. 500 అప్పు విషయంలో జరిగిన గొడవలో అప్పల రెడ్డి అనే వ్యక్తిని రౌడీ షీటర్ శంకర్ హత్య చేశాడు. పెదవాల్తేరు, మునసబు వీధిలో నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
ఏక్ నాథ్ షిండే వర్గాన్ని ఉద్దేశించి శివసేన నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి మీరు తిరిగి రావాలని అనుకుంటే ఎప్పుడూ మీకోసం పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని అన్నారు.
మంకీపాక్స్ కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో దీన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ. శనివారం సాయంత్రం డబ్ల్యూహెచ్ఓ దీనిపై ప్రకటన చేసింది. ప్రస్తుతం 75 దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.
వచ్చే నెలలో దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ప్రతి ఇంటిపై మూడు రోజులపాటు జాతీయ జెండా ఎగరేయాలి. ఈ నేపథ్యంలో కేంద్రం కొన్ని మార్పులు చేసింది.
ప్రముఖ ఒడిషా హీరో బబుషాన్ మొహంతి పర్సనల్ లైఫ్ ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా అనౌన్స్ చేసిన 68వ జాతీయ ఫిలిం అవార్డ్స్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో’ ఎంపిక కావడంతో టాలీవుడ్ ప్రముఖులు కలర్ ఫోటో చిత్ర యూనిట్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా తాజాగా కలర్ ఫోటో చిత్ర యూనిట్ ప్రెస్మీట్ నిర్వహించింది.
ఎంత పక్కాగా ప్లాన్ చేసినా వివాహేతర సంబంధం హత్య కేసుల్లో మాత్రం నిందితులు ఇట్టే దొరికిపోతారు. విశాఖలోని మధురవాడలో మురళి మిస్సింగ్ కేసులో ఇది మరోసారి రుజువైంది. భర్త మురళిని కట్టుకున్న భార్యే తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తేల్
:ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకంలో జరిగిన కుంభకోణానికి సంబంధించి వెస్ట్ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు పార్థా ఛటర్జీని శనివారం ఉదయం ఈడీ (Enforcement Directorate) అరెస్టు చేసిన విషయం విధితమే. అరెస్టు చేసిన కొన్ని గంటల తర్వాత ఛటర్జీని కోల
పిల్లల నుండి పెద్దల వరకు అందరూ పాలకూరను తినవచ్చు. మెదడు ఆరోగ్యానికి పాలకూర ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జ్ఞానశక్తిని మెరుగుపరుస్తుంది. ఫోలిక్ ఆమ్లం, విటమిన్ ఎ, విటమిన్ బి 6, విటమిన్ సి వంటి ఖనిజాలతో పాటు, అనేక ఇతర యాంటీ-ఆక్సిడెంట్లు మెదడుకు మేలు చే
ఐకానిక్ మైగ్రేటరీ మోనార్క్ సీతాకోకచిలుక.. నలుపు, నారింజ రంగులతో విభిన్నంగా ఉంటుంది. ఈ జాతి సీతాకోకచిలుకలను సులభంగా గుర్తించవచ్చు.