Telugu » Latest News
బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు కొత్త అర్థం చెప్పారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఎన్డీయే అంటే ‘నో డాటా అవైలబుల్’ అంటూ శనివారం ట్వీట్ చేశారు. ప్రభుత్వం దగ్గర కీలకమైన అంశాలకు సంబంధించిన సమాచారం లేకపోవడంపై విమర్శలు చేశారు.
ఐదవ అంతస్థు కిటికీ నుంచి జారి పడిపోయిన రెండేళ్ల పాపను ఇద్దరు వ్యక్తులు బంతిలా క్యాచ్ పట్టుకున్నారు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ప్లస్ నుంచి కొత్త 5G స్మార్ట్ ఫోన్ రానుంది. ఆగస్టు 3న భారత మార్కెట్లో OnePlus 10T 5G లాంచ్ కానుంది.
తెలంగాణ రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు కొత్త మండలాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. వీటిపై 15రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులను సంబంధిత జిల్లా
సీఎం జగన్ ను ఇంటికి పిలించి స్వీట్లు తినిపించినప్పుడు ఆ విషయం గుర్తు లేదా? అంటూ పోలవరం ప్రాజెక్టుపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..
అక్రమ మైనింగ్ నిలిపివేయాలని కోరుతూ 500 రోజులుగా ఉద్యమం చేసిన వ్యక్తి ఆత్మహత్యకు యత్నించి, ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది. బాధితుడి మృతిపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
యాదాద్రి కొండపై పంది కలకలం సృష్టించింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. క్యూ కాంప్లెక్స్ లో కాసేపు అటూ ఇటు పరిగెత్తింది. ఈ క్రమంలో క్యూ కాంప్లెక్స్ భవనం పైనుంచి పడి చనిపోయింది.
వికారాబాద్ జిల్లా రవాణా అధికారిగా పనిచేస్తున్న భద్రునాయక్ ఆస్తి కోసం సొంత అన్ననే చంపటానికి రూ.కోటి సుపారీ ఇచ్చాడు. కానీ ఈ క్రైమ్ కథా చిత్రంలో చోటు చేసుకున్న ట్విస్టులు అన్నీ ఇన్నీ కావు..
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ AI చాట్బాట్పై సీనియర్ టెకీ తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేశాడు. దాంతో గూగుల్ అతడిపై వేటు వేసింది.
అడవిలో దారి తప్పి గోతిలో పడిపోయిన ఏనుగు పిల్ల తన తల్లి కోసం అరుపులు పెడుతోంది. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్నారు.