Telugu » Latest News
నదిలోనో, చెరువులోనో మొసళ్లు ఉన్నాయంటేనే మనం అటువైపు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తాం.. అలాంటిది.. ఒకేసారి 250కిపైగా మొసళ్లు నివాస గృహాల్లోకి వస్తే.. భయంతో వణికిపోవాల్సిందే. ఇలాంటి ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో చోటు చేసుకుంది.
వర్షా కాలంలో సాధారణంగానే జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ సమస్యలు చికాకు పెడుతుంటాయి. అలాగే అసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు సర్వసాధారణంగా వస్తుంటాయి. వీటిని నివారించేందుకు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం మంచిది. ఇ
మీడియాపై సీజేఐ ఎన్వీ రమణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏదోక ఎంజెండా పెట్టుకుని డిబేట్లు పెట్టి అనుభవం ఉన్న న్యాయమూర్తులు కూడా ఇవ్వలేని తీర్పులిచ్చేస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎన్వీ రమణ.
తన కొడుకు పుట్టిన రోజు ఉందని, ఇంటికి రావాలని పిలిచి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక రైల్వే ఉద్యోగి. తర్వాత అతడితోపాటు మరో వ్యక్తి కూడా అత్యాచారం చేశాడు. దీనికి మరో ఇద్దరు సహకరించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలో జరిగింది.
వాహనదారులు అడవి మార్గంలో రహదారిపై ప్రయాణించే సమయంలో అప్పుడప్పుడు అడవి జంతువులు తారసపడుతుంటాయి. వాటిని చూసి భయంతో వాహనాన్ని వెనక్కి తిప్పడమో, లేక ఆ అడవి జంతువు పోయే వరకు వేచి ఉండి వెళ్లడమో చేస్తుంటాం. ఒక్కోసారి రోడ్డుపై వచ్చే వాహనాలను చూసి
బి12 లోపిస్తే రక్తకణాలు తక్కువగా ఉండడంతో శరీరంలోని అన్ని భాగాలకు ప్రాణవాయువు సరఫరా తగ్గుతుంది. తద్వారా అలసట ఎక్కువవుతుంది. మెదడుకు ఆక్సిజన్ తగ్గడం వల్ల కళ్లు తిరిగినట్లుగా అనిపించడంతో పాటు కంగారు, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి.
వేడి నీరు త్రాగడం వలన మన శరీరంలో మెట్బాలిజం పెరుగుతుంది. శరీరంలోని కొన్ని పేరుకుపోయిన కొవ్వు నిల్వలు కరిగిపోతాయి. కడుపు నొప్పి,తిన్నది అరగని జీర్ణ సమస్యలు ఉన్నసమయంలో వేడినీళ్ళు మంచి ఔషదంగా పనిచేస్తాయి. మలబద్దక సమస్యతో బాధపడుతుంటే రోజులో ర
బెల్లం, నిమ్మరసం, మిరియాల పొడి ఇవి మూడు రోజు వారిగా మనం వినియోగించేవే. అందులోను వీటిలో అనేక ఔషదగుణాలు ఉన్నట్లు ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. వీటిని పరిమిత మోతాదులో తీసుకోవటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు వచ్చే అవకాశం ఉండదు. మన ఆరోగ్యానికి ఎంతగా
స్టార్ క్యాంపెయినర్ తమ్ముడే పార్టినుంచి వెళ్లిపోతే ఎలా? అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరుతారనే వార్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మొత్తం 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 79,540 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గ్యాంబ్లింగ్ నిర్వాహకుడు శివ నాగిరెడ్డిపై పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదు అయినట్లు సమాచారం.