Telugu » Latest News
తెలంగాణ గవర్నర్ తమిళిసై విమానంలో అస్వస్థతకు గురైన వ్యక్తికి వైద్యం చేసారు. దీంతో సదరు వ్యక్తి కోలుకుని ధన్యవాదాలు తెలిపాడు.
తీవ్ర ఆర్థిక,ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో అత్యంత దయనీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నగదు కొరతకు తోడు భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం వంటి సమస్యలు అక్కడి ప్రజా జీవనాన్ని తీవ్ర అవస్థలకు గురిచేస్తున్నాయి. ఇంధనం కోసం పెట్రోల్
ప్రేమగా పెంచుకుంటున్న రామచిలుక కనపడకుండా పోవడంతో ఓ కుటుంబం విచారంలో మునిగిపోయింది. ఆ చిలుక ఆచూకీ చెప్పిన వారికి రూ.50 వేల బహుమతి ఇస్తామని ఇటీవలే ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే ఆ చిలుక దొరికింది. దీంతో ఆ కుటుంబంలోని వారి
సూర్యాపేట జిల్లా జి.కొత్తపల్లి వద్ద పాలేరువాగులో చిక్కుకున్న వ్యవసాయ కూలీలను రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో.. వాగులో చిక్కుకుపోయిన 23 మంది కూలీలను ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కాపాడాయి. మరోవైపు జనగామ జిల్
సరిహద్దుల వద్ద పాకిస్థాన్ మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. ఓ డ్రోన్ను పంపి కలకలం రేపింది. పాక్ చర్యలను భారత ఆర్మీ తిప్పికొట్టింది. జమ్మూకశ్మీర్లోని కనాచక్ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద గగనతలంలో భారత స
హీరోలంటే మంచి బాడీతో ఎప్పుడూ ఫిట్ గా కనిపించాలి. సిక్స్ ప్యాక్ చేసి ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేయాలి. అందకే స్టార్ హీరోలు ఫిట్ నెస్ కోసం వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ జిమ్ లో తెగ కష్టపడుతున్నారు. సినిమాలో క్యారెక్టర్స్ ను బట్టి బాడీని........
చంద్రుడిపై మనుషుల అడుగుజాడల ఆనవాళ్లకు సంబంధించిన సాక్షాలను నాసా విడుదల చేసింది. 53 ఏళ్ల కింద అపోలో 11 మిషన్లో భాగంగా చంద్రుడిపై నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ల్యాండయ్యారు. నాడు చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాముల అడుగులు ఇంకా అలాగే ఉన్నాయ
ఈశాన్య రాష్ట్రాలను భారత్లోని మిగతా భూభాగంతో అనుసంధానించేది సిలిగురి కారిడారే ! భారత్ను దెబ్బతీయడమే లక్ష్యంగా కుట్రలు పాల్పడుతున్న చైనా... భారత్పై ట్రిగ్గర్ గురిపెట్టేందుకు ఉన్న మార్గాలన్నింటిపైనా ఫోకస్ పెంచుతోంది.
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంటోంది. దీంతో మరికాసేపట్లో శ్రీశైలం డ్యాం క్రస్ట్ గేట్లను తెరవనున్నారు. ముందుగా శ్రీశైల దేవస్థానం వారు కృష్ణమ్మకు సారే సమర్పిస్తారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబ
భూటాన్ అడ్డు పెట్టుకొని చైనా అరాచకాలకు పాల్పడుతోంది...డోక్లాం వద్ద గ్రామాల నిర్మాణం..ఈశాన్య రాష్ర్టాలను కలిపే సిలిగురి కారిడార్ ప్రాంతం నేరుగా డ్రాగన్ దేశం కన్ను పడింది.