Telugu » Latest News
రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్లో పలు కాలనీలు నీట మునిగాయి. ఎల్బీనగర్ నుంచి శేరిలింగంపల్లి వరకు రహదారులు చెరువులను తలపించాయి. నిజాంపేట, కుత్
ఇటీవల షూటింగ్ సమయంలో శ్రీ విష్ణు తీవ్ర అస్వస్థతకు గురవ్వగా ఆసుపత్రిలో చేర్పించారు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. అలాగే రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య దారుణంగా పడిపోవడంతో..........
కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా 2020 సంవత్సరానికి సంబంధించిన 68వ జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డుల జాబితాను శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ఇందులో తమిళ స్టార్ హీరో సూర్య నటించిన.............
అందంగా ఉండాలని అందరికి ఉంటుంది. అయితే చాలామందిలో చర్మంపై నల్లటి చారలు ఇబ్బంది కలిగిస్తుంటాయి. ముఖంపై ఏదో ఒక క్రీమ్ రాస్తూ అందంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
IndVsWI 1st ODI : వెస్టిండీస్ తో తొలి వన్డేలో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. టాప్ ఆర్డర్ అదరగొట్టింది. భారత బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. కెప్టెన్ శిఖర్ ధావన్ శివమెత్తగా.. శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లు మెరిశారు. కాగా, ధావన్ తృటిలో సెంచరీ మి
కొత్త స్మార్ట్ వాచ్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఏ స్మార్ట్ వాచ్ బెటర్ అనేది తేల్చుకోలేకపోతున్నారా? అయితే ఇదే సరైన సమయం.. మీకోసం కొన్ని బ్రాండ్ల స్మార్ట్ వాచ్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.
ఆర్మీలో రిక్రూట్ మెంట్కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఈ క్రమంలో ఆందోళన కారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. వీటి విలువ రూ. 259.44 కోట్లని రై
కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభం కానుంది.
పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీకి అత్యంత సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.20 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడి ప్రకటించింది.