Telugu » Latest News
ఈ ఏజ్ లో కుర్ర హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం, వాటి మీద ట్రోల్స్ రావడం గురించి ఈ షోలో కరణ్ ప్రస్తావించగా అక్షయ్ కుమార్ వీటిపై స్పందించాడు. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటన్నారు అక్షయ్ కుమార్. బాలీవుడ్ లో ఏ స్టార్ హీరోలకు...........
అవినీతి మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఢిల్లీలో గత ఏడాది నవంబరు 17 నుంచి అమలు చేస్తున్న వివాదాస్పద కొత్త ఎక్సైజ్ పాలసీపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సే
దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 21,411 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 20,726 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. అదే సమయంలో కరోనా వల్ల 67 మంది ప్రాణాలు కోల్పోయారని
ఘనమైన చరిత్ర కలిగిన హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ భవనం సురక్షితం కాదని నిపుణుల కమిటీ తేల్చింది. ఆసుపత్రికి ఆ భవనం పనికిరాదని స్పష్టం చేసింది. భవనానికి మరమ్మతులు చేసినప్పటికీ ఆస్పత్రికి కాకుండా ఇతర అవసరాలకే ఉపయోగించవచ్చని తెలిపింది
శివసేన పార్టీ తమదేనని నిరూపించుకోవడానికి మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ పోరులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన తమదేనని బలమైన వాదన వినిపించడానికి ఇరు వ
వెలుగోడు ప్రాజెక్ట్లో గల్లంతైన 150కిపైగా ఆవుల ఆచూకీ ఇంకా లభించలేదు. రాత్రి ప్రాజెక్ట్లో మొసళ్లు సంచరించే అవకాశం ఉండడంతో.. గాలింపు నిలిపివేశారు. మరోసారి గాలింపు చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో గోవుల కోసం మళ్లీ గాలింపు చేపట్టను
వరంగల్ లో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు మండిబజార్లో రెండు పురాతన భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా రెండు బిల్డింగులు కూలిపోవడంతో 60ఏళ్ల పైడిన వ్యక్తి, 20ఏళ్ల ఫిరోజ్ స్పాట్లోనే చనిపోయారు.
జనగామ జిల్లాలో కురిసిన వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. లింగాలఘనపురం మండలంలోని చీటూరులో వాగులో 14 మహిళా కూలీలు, గొర్రెల కాపరులు చిక్కుకుపోయారు. వాగుల మధ్యలో ఉన్న శ్మశాన వాటికలో వారంతా తలదాచుకున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం జి.కొత
'యూగోవ్' అనే సంస్థ నిర్వహించిన సర్వేలో రిషి సునక్ కంటే లిజ్ ట్రస్కే టోరీ సభ్యులు అధికమంది మద్దతు తెలుపుతారని తేలింది. ఈ సర్వేలో భాగంగా 730 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. వారిలో 62 శాతం మంది లిజ్ ట్ర
ప్రస్తుతం NBK 107 సినిమా కర్నూలు జిల్లాలో షూటింగ్ జరుపుకుంటుంది. కర్నూలు జిల్లాలోని అలంపూర్, యాగంటి, కొమ్మ చెరువు ప్రాంతం, పూడిచర్ల, ఓర్వకల్లు, ఎయిర్పోర్ట్, కర్నూల్ సిటీ, పంచలింగాల....................