Telugu » Latest News
తెలంగాణలో మరో మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపధ్యంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు వరద ముంపుకు గురైన ప్రాంత మంత్రులకు ఫోన్ చేసి అలర్ట్ చేశారు.
రణిల్ విక్రమసింఘే ప్రధానిగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి నిర్వహించిన కేబినెట్ సమావేశం ఇది. ప్రభుత్వ వ్యవస్థలు, ప్రధాని కార్యాలయం, అధ్యక్ష సెక్రటేరియట్, పాఠశాలలలో కార్యకలాపాలను వారం రోజుల్లో పూర్తిస్థాయిలో ప్రారం
సోంపల్లిలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పర్సును కొట్టేశారు. రూ.32,000 నగదు, రూ.17,000 విలువ చేసే విదేశీ కరెన్సు పోయినట్లు రాజోలు పోలీస్ స్టేషన్లో గొల్లపల్లి సూర్యారావు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, గొల్లపల్లి సూర్యారావుతో పాటు మరో 30 మంది నాయకు
శ్రావణ భార్గవి అన్నమయ్య సంకీర్తన అయిన ‘ఒకపరి కొకపరి వయ్యారమై..’ అనే కీర్తనకి వీడియో చేసి తన యూట్యూబ్ లో పెట్టింది. ఈ వీడియోలో తన అందాన్ని అభివర్ణిస్తున్నట్టుగా ఆ సంకీర్తనని పాడింది. అయితే ఈ వీడియోపై అన్నమయ్య వంశస్తుడు........
వచ్చే మూడు రోజులు తెలంగాణా లో భారీ నుండి అత్యంత భారీ వర్షములు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ESI ఆస్పత్రి నిర్మాణం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన భూమి గతంలో డంపింగ్ యార్డుగా ఉపయోగించారని.కనీసం రహదారి కూడా లేని భూమిని ఆస్పత్రి నిర్మాణానికి కేటాయించారని కాబట్టి మరోచోట భూమిని కేటాయించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ క
శనివారం ఉదయం అర్జున్ మాతృమూర్తి లక్ష్మీ దేవమ్మ మరణించారు. 85 సంవత్సరాల వయసులో వయో భారంతో, ఆరోగ్య సమస్యలతో బెంగళూరు అపోలో హాస్పిటల్ లో..........
అమెరికాలోని 'స్పేస్ఎక్స్' అధినేత ఎలాన్ మస్క్కు చెందిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 'స్టార్లింక్' ద్వారా గత ఏడాది మొత్తం కలిపి 31 రాకెట్ల ప్రయోగం చేశారు. ఇప్పుడు గత ఏడాది నెలకొల్పిన ఆ సొంత రికార్డును స్పేస్ఎక్స్ బద్దలు కొట్టింది. ని
మరో ఏడాది వరకు ఎన్నికలే లేవనుకుంటున్న తెలంగాణలో.. మరో ఉపఎన్నిక రాబోతోందా? అదే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ కాబోతోందా? ఇన్నాళ్లు ఉపఎన్నికలకు టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు కేరాఫ్ అయితే.. ఈసారి ఆ ప్లేస్ను కాంగ్రెస్ రీప్లెస్ చేయబోతోందా? మునుగ
ఏపీలో ఇటీవల కాలంలో బాలిక అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. ఈక్రమంలో అనకాపల్లి జిల్లా కేంద్రంలో వరుసగా బాలికలు అదృశ్యమవుతున్నారు.