Telugu » Latest News
అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ. 40,000, రెండవ సంవత్సరం నెలకు రూ. 45,000, మూడో ఏడాదిలో నెలకు రూ. 50,000, నాలుగవ సంవత్సరంలో రూ. 55,000 చెల్లిస్తారు.
ఎట్టకేలకు వెలుగోడు ప్రాజెక్ట్ అధికారులు మొద్దు నిద్ర వీడారు. వెలుగోడు ప్రాజెక్ట్ లో గల్లంతైన ఆవులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. వెలుగోడు రిజర్వాయర్ లో 150 గోవుల గల్లంతు కావడంపై టెన్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది.
ఫేస్బుక్ కొత్త ఫీచర్ వస్తోంది. ఇప్పటివరకూ అందించిన ఫీచర్ల కన్నా భిన్నమైన ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. Feeds Tab ఈ కొత్త ఫీచర్ ద్వారా మీకు నచ్చిన న్యూస్ ఫీడ్ కంటెంట్ కాలక్రమానుసారం చూడవచ్చు.
మనీలాండరింగ్ విచారణలో భాగంగా పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీతో ముడిపడి ఉన్న కంపెనీలకు చెందిన రూ.253.62 కోట్ల విలువైన ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసినట్లు శుక్రవారం ఏజెన్సీ తెలిపింది.
నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్ అవతారం ఎత్తి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంపౌండర్ ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
మహబూబాబాద్ సీఐ సతీశ్ తీరు వివాదానికి దారితీసింది. వీఆర్ఏలపై సీఐ సతీశ్ వీరంగం చేశారు. కాల్చిపారేస్తా అంటూ వీఆర్ఏలకు వార్నింగ్ ఇచ్చారు.
వానాకాలంలో తేలికపాటి ఆహారాలు తీసుకోవటం మంచిది. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. గుమ్మడి, గ్రీన్ వెజిటేబుల్స్ తో ఉడికించిన పదార్ధాలు, ఆవిరి మీద ఉడికించిన సలాడ్స్, ఫ్రూట్స్, పెసరపప్పు, కార్న్ వంటివి తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్న వారు వర్షకాలంలో మరిన్న
ఏపీ సీఎం జగన్ 2024 ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.
యూపీ బీజేపీ ప్రభుత్వంపై ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ విమర్శలు చేశారు. ఈనెల 16న ప్రధాని నరేంద్ర మోదీ 296 కిలో మీటర్ల బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించారు. ఆ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ఎక్స్ప్రెస్వేపై గుంతలు ఏర్పడ్డాయి.
అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ నేడు ప్రేక్షకుల ముందుకు మంచి అంచనాల మధ్య వచ్చిన సంగతి తెలిసిందే. తన నెక్ట్స్ మూవీని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్లో చేయబోతున్న చైతూ, ఈ సినిమాలో తనకు కలిసిరాని సెంటిమెంట్ను మరోస