Telugu » Latest News
ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతున్న భారత జనాభా రాబోయే కాలంలో భారీగా తగ్గిపోనుందట. మరో 78 ఏళ్లలో దాదాపు 41 కోట్ల జనాభా తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ దేశాల జనాభా కూడా తగ్గుతుందని ఈ నివేదిక తేల్చింది.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కాలికి గాయం అయ్యింది.
స్మృతి ఇరానీ కూతురు జోయిష్ గోవాలో అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై స్మృతి ఇరానీ స్పందించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి తాను మాట్లాడుతున్నందుకే తన కూతురుపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్న
లాస్ ఏంజెల్స్లో నిత్యం రద్దీగా ఉండే సిక్స్త్ స్ట్రీట్ బ్రిడ్జిపై రాత్రి వేళ ఒక బార్బర్ తన కస్టమర్కు కటింగ్ చేస్తూ కనిపించాడు.
అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ జూలై 22న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు హైదరాబాద్లో వరుణుడి రూపంలో పెద్ద అడ్డంకి ఎదురయ్యింది. వర్షం కారణంగా ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు అంతంతమాత్రంగానే
భారత్ ఆర్మీలోని వివిధ విభాగాల్లో నాలుగేళ్లపాటు పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించి భారత నావికాదళంలో రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే శుక్రవారం నాటికి 3లక్షలకుపైగా మంది
నంద్యాల జిల్లా వెలుగోడు రిజర్వాయర్ లో గల్లంతైన ఆవుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వాటిలో 150 గోవుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు.
యంగ్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ‘ది వారియర్’ సినిమా ఫ్లాప్ కావడంతో, బోయపాటి స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయాల్సిందిగ
యంగ్ హీరో అడివి శేష్ నటించిన రీసెంట్ మూవీ ‘ మేజర్’ భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ హీరో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక తన నెక్ట్స్ మూవీ ‘హిట్2’ను జూలైలోనే రిలీజ్ చేయాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల అది కుదరడం లేదని అడివి శేష్ చెప్పుకొచ్చాడు
కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి హుండీ కానుకలతో కళకళలాడుతోంది.