Telugu » Latest News
‘కొవిడ్ ఫైల్స్’ సినిమాతో కరోనా సమయంలో దేశంలో సంభవించిన సంఘటనలు, వాటికి కారకులు ఎవరు అనే అంశంతో తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించాడు ఆర్జీవీ.....
టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. ఈసారి కరీబియన్ గడ్డపై సవాలుకు సై అంటోంది. వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ జరుగనుంది. కెప్టెన్ రోహిత్, కోహ్లి, హార్దిక్, పంత్, షమి, బుమ్రా ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకుంట
ఆస్ట్రేలియాలోని మిల్దురా పట్టణ స్థానికులకు అదొక పజిల్. బుధవారం సాయంత్రం ఆకాశమంతా వింతగా పింక్ రంగులోకి మారిపోయింది. సోషల్ మీడియాలో దట్టమైన మేఘంతో కూడిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఒడిశాకు చెందిన గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. పూరీ తీరంలో తనదైన శైలిలో ఓ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ద్రౌపది ముర్ముకు ఆయ
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఈ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో జరిగిన భేటీలో సంస్థ ప్రతినిధులు విస్తరణ ప్రణాళికలు ప్రకటించారు. జీనోమ
డబ్ల్యూహెచ్వో లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తగా ప్రతి ఏడాది దాదాపు 7.3 కోట్ల అబార్షన్లు జరుగుతున్నాయి. యూట్యూబ్ లో చూసి నేర్చుకుని గర్భస్రావం చేయొచ్చన్న భావన కొంతమందిలో ఉంది. ఈ వైద్య ప్రక్రియకు సంబంధించిన తప్పుడు ప్రచారం యూ
భారత 15వ రాష్ట్రపతిగా అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్సిన్హాపై 2 లక్షల 96వేల 626 ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. ఇక ఈనెల 25న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ రాష్ట్రప
తాజాగా మరోసారి తనుశ్రీ మీటూపై స్పందించింది. తనుశ్రీ మాట్లాడుతూ.. ''నేను లైంగిక వేధింపులపై మాట్లాడినందకు నన్ను ఇప్పటికి కూడా వేధిస్తున్నారు. మీటూ నిందితులు నాకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. నా కెరీర్ ని................
బాలీవుడ్ టాక్ షో కాఫీ విత్ కరణ్ జోహార్ లో ఇటీవల సమంత అక్షయ్ కుమార్ తో కలిసి గెస్ట్ గా వచ్చింది. ఈ షోలో కరణ్ నాగ చైతన్య గురించి, తన పెళ్లి గురించి అడగగా చాలా విషయాలు షేర్ చేసింది సమంత. కరణ్ నాగచైతన్యని సమంత భర్త అనగా కాదు............
తిరువనంతపురంలోని ఓ కాలేజీ విద్యార్థులు అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు కూర్చొని ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాలేజీ సమీపంలోని ఓ బస్ స్టాప్ లో ముగ్గురు కూర్చోగలిగే ఓ బెంచీని మూడు వేర్వేరు కుర్చీలుగా మార్చడం పట్ల నిరసన వ్యక్తం చేశ