Telugu » Latest News
భారత శాస్త్రవేత్త హోమీ భాభా నుంచి.. ఫిడెల్ కాస్ట్రో వరకు... భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నుంచి వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే వరకు.. CIA చేసిన కుట్రలకు లెక్కే లేదు.. CIAను అడ్డుపెట్టుకొని అమెరికా డెడ్లీ గేమ్..
2022 విద్యాసంవత్సరానికి సంబంధించిన సీబీఎస్ఈ 12వ తరగతి తుది ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) శుక్రవారం(జులై22,2022) ఉదయం విడుదల చేసింది. మొత్తం 14 లక్షల మంది సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రాయగా 92.71 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిల
తాజాగా సూర్య డైరెక్ట్ తెలుగు సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. సూర్య కెరీర్ లో ఫుల్ స్పీడ్ మీదున్నారు. అటు ప్రొడ్యూసర్ గా సినిమాలు చేస్తూనే హీరోగా మల్టిపుల్ మూవీస్ చేస్తున్నారు. లేటెస్ట్ గా....................
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఇవాళ విడుదల చేసింది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం 92.71గా ఉందని సీబీఎస్ఈ తెలిపింది. cbse.gov.in, results.cbse.nic.in వెబ్సైట్లలో విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్లను ఎంటర్ చేసి ఫలిత
భారతీయ మహిళలను తమ భద్రత, గోప్యతపై భయం వెంటాడుతోందని... అందుకే ఫేస్బుక్కు దూరంగా ఉంటున్నారని తేలింది. రెండేళ్ల క్రితం ఇంటర్నెట్ వాడకందారుల్లో 62శాతం మంది పురుషులు ఉంటే... గతేడాది 75శాతానికి పెరిగింది. ఇది ఇంటర్నెట్ వాడకందారుల్లో లింగ అసమానత
భారత శాస్త్రవేత్త హోమీ భాభా, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణాల వెనక అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ పాత్ర ఉందని నిర్ధారణ అయింది.
దేశంలో కొత్తగా 21,880 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 60 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. దేశంలో హోం క్వారంటైన్లలో, ఆసుపత్రుల్లో ప్రస్తుతం కరోనాకు 1,49,482 మంది (0.34 శాతం) చికిత్స పొందుతున్న
బాలీవుడ్ బాద్ షా 5 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వరసగా సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. లేట్ అయినా లేటెస్ట్ గా వస్తున్న షారూఖ్ ఖాన్ బ్యాక్ టూ బ్యాక్ 3 సినిమాలతో ఎంగేజ్ అయ్యారు. పఠాన్ , జవాన్ , డంకీ లాంటి........
శ్రీలంక వేదికగా జరగాల్సిన ఆసియా కప్ను యూఏఈకి మార్చారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్ టోర్నమెంట్ జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. దీన్ని టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా హింసాత్మక ఘ
యూట్యూబ్ ఛానెల్కు వ్యూయర్స్ తగ్గిపోతున్నారనే బెంగతో 23ఏళ్ల స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. IIITM గ్వాలియర్ లో చదువుతున్న వ్యక్తి.. తాను ఉంటున్న బిల్డింగ్ మూడో ఫ్లోర్ నుంచి గురువారం ఉదయం దూకేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.