Telugu » Latest News
ప్రస్తుతం నీటి మట్టం 836.40 అడుగులగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు. ప్రస్తుతం 56.78 టీఎంసీలు నిల్వ ఉంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి 31,784 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన సీఎం జగన్.. తాజా పరిస్థితిపై సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల్లో వరద ముంపు ప
మీకు ఫేస్ బుక్ అకౌంట్ ఉందా? మీ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో మీ ప్రొఫెషనల్ సర్కిల్కి తెలియకూడదని అనుకుంటున్నారా?
మంచిర్యాల కాలేజ్ రోడ్లోని గౌతమేశ్వర ఆలయం దగ్గర ఉన్న చెట్లపై 20 భారీ విషసర్పాలు కనిపించాయి. చెట్ల కొమ్మలపై తిరుగుతున్న వీటిని చూసి స్థానికులు భయపడుతున్నారు. ఆలయం సమీపంలో తొలుత ఒక పామును గుర్తించారు. క్షుణ్ణంగా చెట్లను పరిశీలిస్తే కొమ్మలప
విలక్షణ కథలను ఎంచుకుంటూ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలల్లో నటిస్తూ మాస్ ఆడియెన్స్కు కూడా చేరువయ్యాడు ఆది సాయికుమార్. ఆయన తాజా చిత్రం 'తీస్ మార్ ఖాన్'...
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి....
జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో ఓ మేక.. ఒకే ఈతలో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఐదు మేక పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు యజమాని మంతయ్య తెలిపారు.
కివ్వాక ఆర్ &ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల వద్ద మంచి నీరు, విద్యుత్, టాయిలెట్ల సౌకర్యాలు లేవని మండిపడుతున్నారు. రేషన్ విషయంలో కొంతమందికి ఇచ్చి మరికొంత మంది బాధితులకు మొండిచేయి చూపిస్తున్నారని ఆవేదన చెందారు.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ మూవీ ఏజెంట్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో షూటింగ్....
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ ....