Telugu » Latest News
భారత్-చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న పరిస్థితులపై బౌద్ధమత గురువు దలైలామా స్పందించారు. ధర్మశాల నుంచి జమ్మూకశ్మీర్కు వెళ్ళిన ఆయన అక్కడ పర్యటనను ముగించుకుని లద్దాఖ్లోని లేహ్కు పయనమయ్యారు.
మహిళను అత్యాచారం చేయడంతో పాటు ఎదురుతిరిగిందని కళ్లలో పొడిచాడో వ్యక్తి. బీహార్ లోని కటిహార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 45ఏళ్ల మహిళ తనపై దాడికి పాల్పడిన వ్యక్తి.. ఆమె రెండు కళ్లలో పొడిచాడు.
గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరదలతో అంతకంతకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఊహించని రీతిలో ఉవ్వెత్తున ప్రవాహం ఎగిసిపడుతోంది. తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలతో పాటు, భద్రాచలం పట్ట
సోషల్ మీడియా వేదికగా తనకు తానుగా క్రేజ్ ఉన్న వ్యక్తిగా చిత్రీకరించుకుని దాదాపు రూ.4కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఫలితంగా అమెరికాలో ఉంటున్న హైదరాబాద్ అమ్మాయి దారుణంగా మోసపోయింది. ఫలితంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో మో
కోర్టు ప్రారంభించే సమయం విషయంలో కొత్త సంప్రదాయానికి తెరదీసారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత్. ఈ సందర్భంగా జస్టిస్ లలిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లలు 7గంటలకే స్కూలుకు వెళుతున్నప్పుడు న్యాయమూర్తులు,న్యాయవాదులు కోర్టు 9 గంటల
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్ సన్నిహితులతో, బిహార్లోని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, యూపీ ప్రతిపక్షనేత అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా ఇతర విపక్ష నేతలతో స్వయంగా ఫోనులో
కేంద్ర విద్యాశాఖ ఇవాళ ఉన్నత విద్యా సంస్థల ర్యాంకులు ప్రకటించింది. ఉత్తమ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల పేర్లను విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఇందులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-మద్రాస్ ఉత
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్తో పంచుకుంటున్న బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్కు తన సంపదలో కొంత శాతాన్ని ఇవ్వడం ద్వారా ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితా నుండి పక్కకు తప్పుకోవాలని యోచ
ఇటీవల ఈ సినిమా నుంచి 'మాచర్ల సెంటర్లో.. రారా రెడ్డి ఐ యామ్ రెడీ..' అంటూ సాగే మాస్ ఐటం సాంగ్ని రిలీజ్ చేశారు. ఇందులో నితిన్ సరసన అంజలి ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. ఈ పాట చివర్లో..............
అజ్మీర్లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా అంజుమన్ కమిటీ కార్యదర్శి సయ్యద్ సర్వర్ చిస్తీ కుమారుడు అదిల్ చిస్తీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందువులకు 333 కోట్లమంది దేవుళ్లు ఎలా ఉంటారు? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన అదిల్ పైగా వారిలో కొంతమంది