Telugu » Latest News
తెలంగాణలో వరదలపై అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండడంతో వరద సహాయచర్యల వేగవంతానికి ఆదేశించారు. అక్కడికి అదనంగా రక్షణ సామగ్రి తరలించాలని చెప్పారు. హెలి
ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ మూడు రోజులపాటు తలపెట్టిన #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి మొదలైన ఈ డిజిటల్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో కొనసాగుతోంది. పవన్
భార్య తనంతట తానే తాళిబొట్టను తీసేయడమనేది భర్త పట్ల ఆమె చూపించే క్రూరమైన చర్యగా పేర్కొంది మద్రాస్ హైకోర్టు. ఈ క్రమంలో వారిద్దరికీ విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. జస్టిస్లు వీఎమ్ వేలుమణి, ఎస్ సంతర్ల డివిజన్ బెంచ్ మెడికల్ కాలేజిలో
మార్చి 1న మొదలైన ఉద్యమం ఉధృతమైంది. ఆ ‘ ఆరుగురితో ప్రారంభమైన ఆందోళన’ తీవ్రరూపం దాల్చింది. ఎంతలా అంటే... ఏకంగా అధ్యక్షుడే దేశం విడిచి వెళ్లేంతగా. అవును శ్రీలంకలో ఉద్యమాలకు ఆరుగురు యువకులే కారణం. లంక విప్లవానికి ఊపిరిలందడానికి.. జనం ముందడుగు వేసి.
ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలోనూ విరాట్ కోహ్లీ (16) రాణించలేకపోవడంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. రెండో వన్డేలో భారత జట్టు 100 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ జట్టు నిర్దేశించిన 247 పరుగుల టీమిండియా ఛేదించలేకప
అసలు ఏమాత్రం కష్టపడకుండా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సిస్తామంటే లైట్ తీసుకుంటూ పెద్దగా స్టార్ టచ్ లేని సినిమాలు చేసుకుంటోంది జాన్వికపూర్. అసలు ఈ అతిలోక సుందరి కూతురి.............
భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గంటగంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. కేవలం పైనుంచి వస్తున్న వరదలకే భద్రాద్రి రాములోరి చెంతకు వరద పోటెత్తితే.... మరి పోలవరం పూర్తైతే రామ
తెలుగు, మలయాళం, తమిళ్ భాషల్లో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ప్రతాప్ పోతెన్ డైరెక్టర్ గా కూడా పలు సినిమాలు తెరకెక్కించారు. 70 ఏళ్ళ వయసులో కూడా ఆయన.........
దేశంలో త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు పెరిగిపోతోంది. ఆమెకు ఎన్డీఏలోని పార్టీలే కాకుండా ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో ఇప్పటికే ద్రౌపది ముర్ము మూడింట రె
దేశంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. నిన్న కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 20వేల మార్కును దాటగా.. శుక్రవారంసైతం 20వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.