Telugu » Latest News
విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ''శివ సినిమా నాటి దర్శకుడు మళ్లీ కనిపించాడు. పది నెలల క్రితం కనబడుట లేదు అనే సినిమా ఫంక్షన్కు నేను అతిధిగా వెళ్ళాను. అదే కార్యక్రమానికి వర్మ కూడా...............
ఇటీవల ఇంటర్వ్యూలో తన బ్యాడ్ ఫేజ్ గురించి మాట్లాడుతూ.. ''ఎన్నో సక్సెస్ సినిమాల్లో నటించాను. నాది సక్సెస్ ఫుల్ యాక్టర్ ఫెయిల్యూర్ స్టోరీ. ఎంతో మంది జాతీయ అవార్డు అందుకున్న వాళ్ళతో నటించాను. పెద్ద సినిమాల్లో...........
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బంగ్లాదేశ్ ప్లేయర్ షాహిదుల్ ఇస్లామ్ ను 10నెలల పాటు నిషేదిస్తూ ఆదేశాలు ఇచ్చింది. మార్చి నెలలో జరిపిన డోపింగ్ టెస్టులో ఫెయిల్ కావడంతో పాలసీలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు గానూ ఈ పనిష్మెంట్ విధించింది.
మల్లికా శెరావత్ మాట్లాడుతూ.. ''దీపికా పదుకొణె గెహ్రియాన్ సినిమాలో ఏం చేసిందో 15 ఏళ్ల క్రితం మర్డర్లో నేనూ అదే చేశాను. కానీ అప్పుడు జనాల ఆలోచన ఎంతో సంకుచితంగా...........
టీమిండియా బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 247పరుగుల లక్ష్య ఛేదనలో విఫలమయ్యారు. ఫలితంగా 100 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవిచూశారు. గురువారం లార్డ్స్ లో ఇంగ్లాండ్ - భారత్ మధ్య రెండో వన్డే జరిగింది.
పంజాబ్ కి చెందిన ప్రముఖ సింగర్ దలెర్ మెహందీ మరోసారి జైలుకెళ్లారు. దలెర్ మెహందీ, అతని సోదరుడు షంషేర్ సింగ్ కలిసి మ్యూజిక్ ట్రూప్ నిర్వహించేవారు. పంజాబ్ లో వీరి పాటలకి.........
ఢిల్లీకి చెందిన ఓ మహిళకు తనతో సహ జీవనం చేస్తున్న వ్యక్తి బలవంతపు అబార్షన్లు చేయించడంతో సూసైడ్ కు పాల్పడింది. 33 ఏళ్ల యువతి తన సూసైడ్ నోట్ లో ఇలా 8 సంవత్సరాలుగా జరుగుతుందని పేర్కొంది. జైట్పూర్ ఏరియాలో జులై 5న ఈ ఘటన నమోదైంది.
నాసిక్లో సీనియర్ కళాకారుల కోసం లతా మంగేష్కర్ కుటుంబం వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని ప్లాన్ చేసింది. దివంగత గాయనీమణి లతా జూలై 2021లో తన NGO ద్వారా ఫౌండేషన్ను రిజిష్టర్ చేశారు. లతా మంగేష్కర్ కుటుంబం గురు పూర్ణిమ సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో ఇండియా నుంచి కొత్త T1X ఇండియా సిరీస్ ఫోన్ రాబోతోంది. Vivo T1X India లాంచ్ తేదీని అధికారికంగా ధ్రువీకరించింది.
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. గంట గంటకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.