Telugu » Latest News
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాను ఆమోదిస్తున్నానని ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహింద అభయ్వర్ధన ఇవాళ ప్రకటించారు. నిన్న మాల్దీవుల నుంచి సింగపూర్కు చేరుకున్న గొటబాయ రాజపక్స అక్కడి నుంచి ఈ-మెయిల్లో రాజీనామా లేఖన
దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతోన్న వేళ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు వేయడానికి కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. దేశంలోని అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసును ఉచితంగా వేయడానికి
ఉక్రెయిన్లోని విన్నిట్సియాలో తాజాగా రష్యా క్షిపణి దాడి చేసి 23 మంది పౌరుల ప్రాణాలు తీసింది. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలను మాత్రమే గుర్తించారు.రష్యా దాడిలో 100 మందికి పైగా ఉక్రెయిన్ ప్రజలకు
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మంకీపాక్స్ వైరస్ దేశంలోకి ప్రవేశించింది. గురువారం కేరళ రాష్ట్రంలో తొలికేసు నమోదయింది. విదేశాల నుంచి కేరళకు వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్ లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. ఈ క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. రాష్
థాంక్యూ సినిమా ప్రమోషన్స్ లో విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. ''నా తర్వాతి సినిమా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఉంది. థాంక్యూ రిలీజ్ అయ్యాక ఆ కథ మీద వర్క్ చేస్తాను. హిందీలో కూడా..........
బుధవారం ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే కార్యాలయం వద్ద వేలాదిమంది ప్రజలు ఆందోళనకు దిగారు. ఒకపక్క ఆందోళన ఉధ్రిక్తతకు దారితీస్తున్న క్రమంలో మరోపక్క ఓ జంట ముద్దులు పెట్టుకుంటూ తమ నిరసనను తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల
గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు 11 నెలల కనిష్ఠానికి చేరాయి. అమెరికా డాలర్ విలువ రోజురోజుకీ పెరిగిపోతుండడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (28.349 గ్రాములు) బంగారం ధర 1.5 శాతం తగ్గి 1,710 డాలర్ల (రూ.1,36,590)కు చేరింది.
రెజీనా మాట్లాడుతూ.. ''మిస్టీ దోయ్ అనే స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం. ఓ సారి రాత్రి పూట ఆ స్వీట్ తిందామని బయట షాప్ దగ్గరకు వెళ్లాను. అప్పటికే లేట్ అయింది. మేము వెళ్లేసరికి...............
భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం చూస్తుంటే 50ఏళ్ల రికార్డు బ్రేక్ అవుతుందా అని స్థానిక ప్రజలు భయపడుతున్నారు. భద్రాచలంలో 36ఏళ్ల తర్వాత గోదావరి నీటిమట్టం మళ్లీ 70 అడుగులు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే 50ఏళ్ల క్రితం గోదావరి నీటిమట్
గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువనున్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. ఫలితంగా ఉప్పెనలా గోదావరి విరుచుకుపడుతుంది. భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. గంటగంట