Telugu » Latest News
ఫిలింనగర్ లోని ఓ స్థలం వివాదంపై గురువారం ఉదయం సిటీ సివిల్ కోర్ట్ కి హీరో దగ్గుబాటి రానా హాజరయ్యారు. గతంలో ఫిలింనగర్లో 2200 గజాల స్థలం అలనాటి నటి మాధవిలత దగ్గర నుండి.........
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, బీటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్ డీ, ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ చేయనున్న భారత్ జోడో యాత్ర (సమైక్య భారత యాత్ర)ను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇదే విషయంపై న్యూఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమై చర్చించా
ఇవాళ ఉదయం టాలీవుడ్ లో లాల్ సింగ్ చద్దా స్పెషల్ షో వేశారు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి మధ్య ఎప్పట్నుంచో స్నేహం ఉంది. ఇక నాగార్జున, చిరంజీవి స్నేహం గురించి తెలిసిందే. అందుకే చిరంజీవి ఇంట్లో................
ప్రజలకు నవ్వుతూ సమాధానం చెప్పండి..లేదంటే 6 నెలల జీతం కట్టండి జరిమానా కట్టండి..లేకపోతే ఉద్యోగంపై ఆశలు వదిలేసుకోండీ అంటూ ఉద్యోగులకు సర్కార్ వార్నింగ్ ఇచ్చింది.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్ డబ్ల్యూ, బీఓటీ, ఎంఓటీ, ఎంఫిల్, పీహెచ్ డీ, ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ. 500లోపు రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను సవరించింది.
తెలంగాణలోని పలు జిల్లాలకు మరో రెండు రోజుల పాటు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణి తెలిపారు. 10 టీవీతో ఇవాళ ఆమె మాట్లాడుతూ.. రెడ్ అలర్ట్ను ఉపసంహరించుకున్నప్పటికీ ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తం
ప్రాసెస్ చేసిన ఆహారం, వేయించిన ఆహారం, చిప్స్, అధిక కొవ్వు, ఉప్పు, పుల్లని పదార్థాలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. నెలసరి సమయంలో శీతలపానీయాలు తాగడం వల్ల నెలసరి నొప్పులు మరింత పెరుగుతాయి.
చైనాలోని కొందరు తనను వేర్పాటువాదిగా పరిగణిస్తున్నారని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. అయితే, తాను చైనా నుంచి స్వాతంత్ర్యాన్ని అడగట్లేదని, టిబెట్కు అర్థవంతమైన స్వయం ప్రతిపత్తి, అక్కడ బౌద్ధమత సంస్కృతిని సంర