Telugu » Latest News
ఒక హోటల్కు ఐదుగురు వ్యక్తులు రాత్రి డిన్నర్ చేసేందుకు వెళ్లారు. అక్కడ వాళ్లు భోజనం చేసిన తర్వాత వెయిటర్ బిల్లు కట్టమని అడిగాడు. దీంతో కోపం తెచ్చుకున్న ఐదుగురు వెయిటర్పై దాడికి పాల్పడ్డారు.
తొలి వన్డేలో భారీ విజయాన్ని సాధించిన టీమిండియా.. రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించి సిరీస్ను కైవసం చేసుకొనేందుకు పట్టుదలతో ఉంది. ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా లార్డ్స్లో రెండో వన్డే మరికొద్ది సేపట్లో ప
మధ్యాహ్నం నిద్రించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. హార్మోన్ల సమతుల్యతను పెంచుతుంది. మధుమేహం, థైరాయిడ్ సమస్యల నుంచి బయటపడొచ్చునని నిపుణలు చెబుతున్నారు.
ఈ సంవత్సరం సమ్మర్ లో పోటా పోటీగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందుకే సినిమాలకు బెస్ట్ సీజన్ అయిన సమ్మర్ నే టార్గెట్ చేసుకున్నారు స్టార్ హీరోలు. సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా వరస పెట్టి సమ్మర్ లో.........
అమర్నాథ్ యాత్రలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. అమర్ నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు జమ్ముకశ్మీర్ ఖ్వాజీగుండ్ వద్ద బద్రగుండ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 20 మంది యాత్రికులు గాయపడ్డారు.
చైనా చేసిన పొరపాటే మనం తిరిగి చేయొద్దు. జనాభా నియంత్రణ కోసం ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలి అనే చట్టం తీసుకొస్తే సమర్ధించను. ఇది దేశానికి ఎంతమాత్రం మంచిది కాదు. 2030కల్లా దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతుంది. అదే జనాభాను స్థిరంగా ఉంచుతుంది అని
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని భద్రాచలంలో గోదావరి నది నీటి మట్టం పెరుగుతోంది. ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్ని చేపట్టారు అధికారులు. దీంట్లో భాగంగ
సామాన్యుడికి భారమైపోయిన పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కీలక నిర్ణయం తీసుకున్నారు. విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించారు. పెట్రోల్పై లీటరుకు రూ.5, డీజిల్పై లీటరుకు రూ.3 తగ్గిస్తున్న
2020 నుంచి బయటికి వెళ్లని ఆయన, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో పర్యటన ప్రారంభిస్తున్నారు. అయితే, ఇది వ్యక్తిగత పర్యటన మాత్రమే అని, ఎలాంటి పబ్లిక్ లేదా మత సంబంధమైన కార్యక్రమం కాదని దలైలామా కార్యాలయం తెలిపింది.
తృణ ధాన్యాలు తీసుకోవడం వల్ల చేడు కొలెస్ట్రాల్ పెరగదు. కొన్ని సందర్భాల్లో శరీరం బరువు పెరిగిపోతే పిత్తాశయంలో రాళ్ళూ తయారయే అవకాశాలు ఉంటాయి. ఊబకాయం వల్ల పిత్తాశయ వ్యాధి వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువ అని ఒక అధ్యయనంలో తేలింది.