Telugu » Latest News
ప్రజల నిరసనలను తట్టుకోలేకి శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు దేశం వదిలి పారిపోయినా నిరసనల తాకిడి తప్పలేదు. శ్రీలంకను వదిలి రాత్రికి రాత్రే కుటుంబంతో సహా మాల్దీవులకు పారిపోయిన గొటబయకు మాల్దీవుల్లో కూడా నిరసనల వెల్లువ తప్పలేదు. మాల్దీవుల
పెద్ద కంపెనీ, డే అండ్ నైట్ డ్యూటీ అంటూ నమ్మించాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని.. ఇలా 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.. వారిలో ఏడుగురితో పక్కపక్క వీధుల్లోనే కాపురాలు పెట్టాడు. వారివద్ద దొరికినంతా దోచుకుంటూ జల్సాలు చేసుకుంటూ వచ్చాడు. మోసపోయామని తెలు
కేంద్ర గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 1,36,076 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల శాతం 0.30. రికవరీ రేటు 98.50గా ఉంది. దేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,36,89,989. కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,25,557.
ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్గంజ్లో బీజేపీ ఎమ్మెల్యే జైమంగళ్ కనోజియాను బురదతో ముంచేశారు. ఎమ్మెల్యేతో పాటు నగర పాలిక ఛైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్ కు కూడా ఇదే గౌరవం దక్కింది. ఇదంతా జరుగుతున్న సమయంలో మహిళలంతా ఆనందంతో పాటలు పాడారు.
రైలు క్యాన్సిల్ కావడంతో ఒక ప్రయాణికుడికి కార్ బుక్ చేసి గమ్యస్థానానికి చేర్చింది. సత్యం గద్వి అనే ఐఐటీ మద్రాస్కు చెందిన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గుజరాత్లోని ఏక్తా నగర్ రైల్వే స్టేషన్ నుంచి వడోదరకు టిక్కెట్ బుక్ చేసుకున్నాడు.
అమృత్ సర్లో రోడ్డుపైన చిన్నపాటి బండిపై వ్యాపారం చేసుకునే వ్యక్తి కుమార్తె రూ.100 లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. ఆ లాటరీ టికెట్ తో వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. వారు కలలోసైతం ఊహించని విధంగా రూ.100 లాటరీ టికెట్ కు ఏకంగా రూ. 10లక్
భారత సంతతికి చెందిన రిషి సునాక్ (42) బ్రిటన్ ప్రధాని పీఠమెక్కబోయే కీలకమైన కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నిక రేసులో ముందున్నారు. మాజీ ఆర్థిక మంత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడైన రిషి బుధవారం తొలి రౌండ్ లో ఆధిక్యం సాధించారు.
ఒక తెలుగు యూ ట్యూబర్కు ‘నథింగ్’ కంపెనీ నుంచి ఒక బాక్స్ వచ్చింది. ఫోన్స్ అన్బాక్స్ చేసి, రివ్యూ ఇచ్చే ఆ యూట్యూబర్ ఎప్పట్లాగే ఈ ఫోన్ను కూడా అన్బాక్స్ చేశాడు. అయితే, అందులో ఫోన్ లేదు. ఖాళీ బాక్స్ మాత్రమే ఉంది. దీంతోపాటు ఒక చిన్న లెటర్ కూడా ఉంద
దేశ రాజధానిలో పోలీస్ డిపార్ట్మెంట్ అలెర్ట్నెస్ పరీక్షించడానికి డమ్మీ బాంబులు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో జన సంచారం ఉన్న చోటే ఏర్పాటు చేయగా పబ్లిక్, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్, లోకల్ పోలీసులు కలిసి 12 గుర్తించారు.
పార్లమెంట్ ఉభయసభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీం, భారత్-చైనా సరిహద్దు వివాదం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వరద ప్రభావంతోపాటు అనేక రాష్ట్రాల్లో ఉన్న కీలక సమస్యలపై చర్చించ