Telugu » Latest News
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. దీంతో గంట గంటకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఉదయం 7గంటల సమయంలో గోదావరి నీటిమట్టం 60 అడుగులకు చే
పనాజీలోని ఐకానిక్ కాలా అకాడమీ భవన పునరుద్ధరణ పనులను సమర్థించుకునేందుకు ప్రయత్నించారు గోవా ఆర్ట్ అండ్ కల్చర్ మంత్రి గోవింద్ గౌడ్. ఈ మేరకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. "తాజ్ మహల్ నిర్మించడానికి షాజహాన్ కొటేషన్ను ఆహ్వానించ
కొవిడ్ బూస్టర్ డోసును యుక్త వయస్సు వాళ్లందరికీ రేపటి (జులై 15) నుంచే ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 75రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డోసులు అందించనుంది ప్రభుత్వం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ డ్రైవ్ ను కొనసాగిస్తున్నారు.
ప్రముఖ స్మార్ట్ వాచ్ కంపెనీ అమాజ్ఫిట్ (Amazfit) మరో స్మార్ట్వాచ్ను ప్రకటించింది దీనిని అమాజ్ఫిట్ జిటిఎస్ 4 మినీ (Amazfit GTS 4 Mini) అని పిలుస్తారు.
20 ఏండ్ల నుంచి దుబాయ్లోనే శశికాంత్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. దుబాయ్కి చెందిన ఓ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అయితే బక్రీద్ రోజు సెలవు కావడంతో.. తన భార్య సారిక, ముగ్గురు పిల్లలతో కలిసి ఒమన్ సముద్ర తీరానికి వ
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మి నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వస్తోంది. ఇప్పటికే రియల్మి ఇండియాలో కొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ లాంచ్ చేయనున్నట్టు వెల్లడించింది.
వాయిదా పడ్డ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. జులై 21 నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు.
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు మాల్దీవుల్లోనూ నిరసనల సెగ తప్పట్లేదు. గొటబాయ రాజపక్స రాజీనామా చేయకుండానే కుటుంబ సభ్యులతో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పారిపోయిన విషయం తెలిసిందే. మాల్దీవుల్లో ఉంటోన్న
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు షాకిచ్చింది. తమ కంపెనీ నుంచి దాదాపు 1800 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది.