Telugu » Latest News
టీటీడీలో విప్లవాత్మకమైన మార్పు తీసుకు వచ్చారు. నగదు చెల్లింపు స్ధానంలో UPI విధానాన్ని ప్రవేశ పెడుతున్నారు.
కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మరే ఇతర హీరోయిన్ లేనంత బిజీగా ఉంది. ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేస్తూ....
Delhi: జగ్జీత్ సింగ్, జస్విందర్ కౌర్ అనే ఇద్దరు వ్యక్తులు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 45 తుపాకులతో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. వారిద్దరు భారతీయులేనని అధికారులు తెలిపారు. ఆ గన్స్ అన్నీ నిజమైన తుపాకులేన
ఈ నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గురువారం ప్రారంభం కానున్న ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. వర్షాల కారణంగా గురు, శుక్రవారాల్లో జరగాల్సిన అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్
'ఆరా పోల్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ పలు విషయాలు తెలిపింది. 'ఆరా తెలంగాణ సర్వే' పేరిట చేసిన ఓ సర్వే వివరాలను విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ గెలుస్తుందని తేల్చింది.
Nothing Phone (1) : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు లండన్ ఆధారిత కంపెనీ నుంచి సరికొత్త నథింగ్ ఫోన్ (1) వచ్చేసింది. జూలై 12న గ్లోబల్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ నథింగ్ ఫోన్ (1) సరికొత్త టెక్నాలజీతో వచ్చింది. చక్కటి డిజైన్తో, నథింగ్ ఫోన్ (1) చాలా కొత్తద
18 నుంచి 59 ఏళ్ళ మధ్య వయసు వారికి బూస్టర్ డోసు వేస్తారని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్ జూలై 15 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు.
కన్నడలో తెరకెక్కిన కేజీయఫ్, కేజీయఫ్ చాప్టర్2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా.....
తెలంగాణలో మరొక మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న చెప్పారు.
రాష్ట్రపతి ఎన్నికకు సమయం దగ్గరపడుతోన్న వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. రాష్ట్రపతి భవన్లో వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది.