Telugu » Latest News
మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ....
ఎలక్ట్రిక్ వైర్ సహాయంతో నది దాటుతున్న విద్యార్థుల వీడియో ఒకటి నెట్టింట్ వైరల్ అయింది. ప్రాణాంతకమైన రీతిలో విద్యార్థులు గంజామ్ జిల్లాలోని బెరంపూర్ ఏరియాలో నదికి అటువైపున్న స్కూల్కు వెళ్లేందుకుగానూ ఈ తంటాలు పడుతున్నారు. పెద్ద రాళ్ల మధ్య
పరీక్షలో చూపిన ప్రతిభ, ఫిజికల్ టెస్టులతో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అభ్యర్ధుల వయసు జులై 1, 2022 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసు పరిమితిలో ఎస్సీ,ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల మినహాయింపు వర్తిస్తుంది.
మరికొద్ది గంటల్లో రాజీనామా చేయాల్సిన గొటబాయ దేశం నుంచి చడీచప్పుడు లేకుండా మాల్దీవులకు పరారైనట్లు వైమానికదళ అధికారి ఒకరు వెల్లడించారు.
పాల ఉత్పత్తులు కొంతమందిలో అలెర్జీ లకు కారణమౌతాయి. లాక్టోస్ సహనాన్ని కలిగి ఉన్నవారు డైరీ ఉత్పత్తులకు బదులుగా సోయా మిల్క్ను తీసుకోవచ్చు.
ఉల్లికాడలతో జోస్యం చెప్పే ‘మిస్టిక్ వెజ్’ గా పేరున్న ఓ 66 ఏళ్ల మహిళ బ్రిటన్ కాబోయే ప్రధాని ఎవరో చెప్పేసింది. ఆమె ఎవరంటే..
బాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తోంది.....
గత జూన్లో కేంద్రం ‘అగ్నిపథ్’ స్కీం ప్రవేశపెట్టింది. భారత సైన్యంలో నాలుగేళ్ల సర్వీసుకుగాను ఈ స్కీం ద్వారా నియామకాలు చేపడుతారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నాలుగేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో సైన్యంలోకి తీసుకుంటారు.
పొటాషియం ఒక ముఖ్యమైన ఖనిజం, ఇది కండరాల సంకోచాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది, ఆరోగ్యకరమైన నరాల పనితీరును నిర్వహిస్తుంది, ద్రవ సమతుల్యతను నియంత్రిస్తుంది. ఆరోగ్యకరమైన హృదయనాళ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏది చేసినా సంచలనమే. పాలనా వ్యవహారాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే మమతా బెనర్జీ చాయ్ తాజాగా డార్జిలింగ్ లో పానీ పూరీ అమ్ముతూ కనిపించారు.