Telugu » Latest News
జాతి వివక్ష కారణంతో తోటి విద్యార్థికి తరగతి గదిలో నిప్పంటించారు కొందరు విద్యార్థులు. మెక్సికోలోని క్యురెటారోలో గత జూన్లో ఈ ఘటన జరిగింది. జువాన్ జామోరానో అనే పద్నాలుగేళ్ల విద్యార్థి అక్కడి అరుదైన ఒటోమి తెగకు చెందిన వాడు.
కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడటంతోపాటు, హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అయితే వెనిగర్ ను అతిగా తీసుకోవటం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని నష్టాలు కలిగే ప్రమాదం ఉంటుంది.
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత నాలుగు రోజులుగా 15వేల మార్క్ కు దిగువగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 4.59లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,906 మందికి కొవిడ్ సోకింది.
ఛత్తీస్ఘడ్, విదర్భ, మధ్య ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాం, తెలంగాణ, కర్ణాటకల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎమ్డీ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ వర్షపాతం నమోదైంది.
టాలీవుడ్లో ది మోస్ట్ వెయిటెడ్ కామెడీ ఫ్రాంచైజీగా వచ్చిన ఎఫ్3 చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.....
మీ శరీరానికి మంచి పోషకాహారం అందించటం ద్వారా శరీర పనితీరులో మాత్రమే కాకుండా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటుగా రోగనిరోధక వ్యవస్ధను బలోపేతం చేసుకోవచ్చు.
గత ఐదు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నది తీరాన ఉన్న భద్రాచలానికి భారీ వరద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. గోదావరి నీటి మట్టం 64 అడుగులు దాటే అవకాశాలు ఉండటంతో కలెక్టర్ కీలక ఆదే
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. బుధవారం ఉదయం 7.30గంటల సమయానికి 51.20 అడుగులకు చేరింది. మంగళవారం ఉదయం నుంచి తగ్గుముఖం పడుతూ వస్తున్న గోదావరి నీటిమట్టం.. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరదనీర
ఆన్ లైన్ గేమ్ మోసానికి జగిత్యాలలో ఓ యువకుడు బలి అయ్యాడు.యువకుడు ఆన్ లైన్ గేమ్ ఆడుతుండగానే అతని బ్యాంక్ ఎకౌంట్ నుంచి కేటుగాళ్లు రూ.1.80లక్షలు మాయం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురి అయిన తరుణ్ రెడ్డి ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
అంటు వ్యాధులు సోకిన వారికి వాటి నుండి విముక్తి పొందేందుకు వేపాకులపై పడుకోబెట్టటం, వేపాకులు నీటి వేసి స్నానం చేయించటం వంటివి చేస్తారు. వేప చిగుళ్లు, పసుపు సమంగా కలిపి మెత్తగా నూరి ఆయా భాగాల్లో లేపనం చేస్తుంటే దురదలు, దద్దుర్లు పోతాయి.