Telugu » Latest News
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(69) కోవిడ్ బారిన పడ్డారు.
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.
Occult Worship : ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్షుద్రపూజలు చేసి తన ఎదుగుదలకు అవరోధం కల్గిస్తున్నారనే అనుమానంతో ఒక వ్యక్తి బంధువులపై హత్యాయత్నం చేశాడు. ఈ దాడిలో ఇద్దరు మరణించగా మరోక వ్యక్తి పరిస్ధితి విషమంగా ఉంది. జిల్లాలోని గిద్దలూరు మండ
Vivo T1X 5G India : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో నుంచి T సిరీస్ 5G ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో ఈ నెల (జూలై 20)న Vivo T1X 5G వేరియంట్ లాంచ్ కానుంది.
ఎంపిక విధానానికి సంబంధించి పదో తరగతిలో సాధించిన మార్కులు మెరిట్ అధారంగా అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం రాతపరీక్ష , ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు.
అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే సంబంధిత స్పెషలైజేషన్ లో బీకాం, బీబీఏ, గ్రాడ్యుయేషన్, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంటెక్ , తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
రాత పరీక్ష అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జులై 18 , 2022 నుండి ప్రారంభమౌతుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్ట్ 7, 2022గా నిర్ణయించారు.
భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ పూర్తి నీటిమట్టం 514.75 ఏడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 513.41 అడుగులుగా ఉంది.
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘థ్యాంక్యూ’ చిత్ర ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకుల ఎదురుచూపులకు....
హైదరాబాద్ లో మరో అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న సప్లయర్ తోపాటు మరో నలుగురు పెడ్లర్లను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ పోర్స్ మెంట్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు.