Telugu » Latest News
వర్షకాలం సమయంలో మాంసాహారం జోలికి వెళ్ళక పోవటమే మంచిది. శాఖాహారాన్ని తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మాంసాహారం తినటం వల్ల వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లను గట్టిగా హెచ్చరిస్తోంది. ప్రత్యేకించి భారతీయ వాట్సాప్ యూజర్లు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు.
కొంతమంది గర్భిణీల్లో రక్తపోటు సమస్యలు గర్భధారణ సమయంలో కనిపించకపోయినా, గర్భదారణ తరువాత రక్తపోటు సమస్య వస్తుంది. ముఖ్యంగా 40ఏళ్ల పైబడిన వారిలో కనిపిస్తుంది.
అమెరికాలోని నార్త్ కరోలినాలోని స్వెయిన్ కౌంటీలో హైవే పై వాహనాలు వేగంగా వెళుతున్నాయి. ఇంతలో ఉన్నట్టుండి ఒక సింగిల్ ఇంజన్ విమానం రోడ్డుపై ల్యాండ్ అయ్యింది.
UP Samosa challenge : మీరు ఇప్పటి వరకు ఐస్ బకెట్ చాలెంజ్, రైస్ బకెట్ చాలెంజ్ గురించి విని ఉంటారు. బాహుబలి థాలీ, బాహుబలి హలీమ్ని టేస్ట్ చేసి ఉంటారు. కానీ ఎప్పుడైనా సమోసా చాలెంజ్ గురించి విన్నారా ? ఇందులో చాలెంజ్ ఏముంది… చిటికెలో తినేస్తాం అంటారా..! అంత
ఇది ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా విసర్జన సరిగ్గా జరగకపోతే యూరిక్ యాసిడ్ రక్తంలోనే ఆగి స్పటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతుంది. దీని వల్ల ఎముకలు దెబ్బతింటాయి.
అన్ సీజన్లో ఫేక్ ఐపీఎల్ టోర్నమెంట్ నిర్వహించి, మ్యాచుల్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా వీక్షకుల్ని నమ్మించి బెట్టింగ్ కూడా నిర్వహించారు. ఆ డబ్బులు కాజేశారు. ఈ ఘరానా మోసం తాజాగా వెలుగుచూసింది.
కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బీడీ వర్కర్స్ కాలనీలో విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
టెస్ట్-ట్యూబ్ అధ్యయనాలు లుకేమియా, ఊపిరితిత్తులు, మెదడు, రొమ్ము, గర్భాశయం మరియు ప్రోస్టేట్ క్యాన్సర్లకు వ్యతిరేకంగా నిర్దిష్ట ప్రభావాలను సూచిస్తున్నాయి. మామిడి బెరడు దాని లిగ్నాన్ల కారణంగా బలమైన యాంటీకాన్సర్ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తు