Telugu » Latest News
ఎడతెరిపిలేని వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో ఏజెన్సీ ప్రాంతాలు నీటమునుగుతున్నాయి. రహదారులు, బ్రిడ్జిలపై వరద పోటెత్తింది. గోదావరితో పాటు ఉప నదులూ ఉగ్రరూపం దాల్చాయి. శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
అఖిలపక్ష సమావేశానికి తేదీ ఖరారైంది. జులై 17న అఖిలపక్ష భేటీ నిర్వహించనుండగా 18వ తేదీ నుంచి పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు ప్రారంభించనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ నేతలకు అఖ
పాకిస్థాన్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుకుండా కురుస్తున్న భారీ వర్షాలకు 147 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతు అయ్యారు. వర్షాల కారణంగా అకస్మాత్తుగా వరదలు ముంచెత్తడంతో 147మంది ప్రాణాలు కోల్పోయారు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడకు చేరుకుంటారు. ఏపీలో పర్యటించనున్న ద్రౌపది ముర్ముతో టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు భేటీకానున్నారు. సాయంత్రం 5.30గంటలకు ద్రౌపది ముర
చాలా మంది ఎంపీలు మాత్రం ఇంకా ఉద్ధవ్పై నమ్మకంతో, ఆయన వైపే ఉన్నారు. కాగా, ఎంపీలు కూడా షిండే వర్గంలో చేరిపోతారనే ప్రచారం జరిగినా, వారు షిండే వైపు వెళ్లలేదు. షిండే వైపు చేరిన శివసేన వర్గం బీజేపీకి మద్దతు ప్రకటించింది.
లోక నాయకుడు కమల్ హాసన్, హాలీవుడ్స్ స్టార్ హీరో టామ్ క్రూజ్కి ఇటీవల ఓ కామన్ పాయింట్ ఏర్పడింది. ఇద్దరికీ 60+ ఏజ్ అయితే మాత్రం ఏంటి? అదిరిపోయే సక్సెస్ తో కంబ్యాక్ అయ్యారు. అప్పుడెప్పుడో 36 ఏళ్ల నాటి..................
తిరుమలలోని బేడి ఆంజనేయ స్వామివారికి వెండి కవచాల స్థానంలో బంగారు కవచాలు అమర్చాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలోని శ్రీవారి ఆలయంలో సుందరీకరణకు 2.90 కోట్ల రూపాయలు కేటాయించారు.
ఏకంగా నెట్ ఫ్లిక్స్ గంగవ్వతో మై విలేజ్ షో అనే ప్రోగ్రాం మొదలు పెట్టింది. ఓటీటీలు ఇటీవల లోకల్ గా కూడా పేరు సంపాదించాలి, ఇక్కడ కూడా చందాదారులని సంపాదించాలని గట్టిగా......
ఉదయం పూట బాలుడు చంబల్ నదిలో స్నానం చేస్తున్నాడు. ఈ సమయంలో ఒక మొసలి బాలుడిని లోపలికి లాక్కుని వెళ్లి, తినేసింది. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
రాజపక్సె కుటుంబంపై జనాలు భగ్గుమంటున్నారు. నిజానికి కరోనా పరిస్థితులు... రష్యా, యుక్రెయిన్ యుద్ధమే ఆ దేశ సంక్షోభానికి కారణమని కొందరు అభిప్రాయపడుతున్నా.. కుటుంబ పెత్తనమే ఆ చిన్న దేశం కొంప ముంచింది..రాజపక్సె కుటుంబంలోని నలుగురు.. శ్రీలంకను సర్వ