Telugu » Latest News
ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి ఐఫోన్ 14 సిరీస్ భారత మార్కెట్లోకి రానుంది. ఈ ఏడాదిలో ఐఫోన్ 13 సిరీస్ మాదిరిగా ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ కానుంది.
ఢిల్లీలో నిర్మిస్తోన్న నూతన పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన భారత జాతీయ చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానిస్తే బాగుండేదని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అక్కడ నిర్మించిన జాతీయ చిహ్నాన్ని ఇవాళ ప్
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆకు ఉన్న వాటర్ లిల్లీ జాతి మొక్క. దీన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
Telangana Rains : గత నాలుగు రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వానలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈరోజు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు,ప్రజా ప్రతి నిధులతో ఫోన్లో మాట్లాడుతూ రక్షణ చర్యల పై సీఎం
బీజేపీ మహిళా మోర్చా సభ్యురాలు పలక్కడ్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. తన మరణానికి స్థానిక బీజేపీ నాయకుడే కారణమంటూ అందులో పేర్కొంది. పలక్కడ్ పోలీస్ సీనియర్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు.
నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణివల్ల ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
కొంతకాలంగా అభిమానులను నిరాశపరిచిన విరాట్ కోహ్లీ.. తాజాగా ముగిసిన ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లో సత్తా చూపిస్తాడనుకుంటే పేలవంగా ముగించాడు. టీమ్ ప్లేయర్లతో పాటు అభిమానులను నిరాశపరిచాడు.
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం జెట్ స్పీడుతో సినిమాలు చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఇప్పటికే అమ్మడు రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో.....
భారత భద్రతా దళాలకు ఈ ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో జమ్ము కాశ్మర్ పోలీస్, ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ కలిసి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.
ఏఐఏడీఎంకే నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని తొలగించారు. పార్టీ పగ్గాలు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి చేతుల్లోకి వెళ్ళాయి. పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు పళనిస్వామి వర్గం నిర్ణయాలు తీసుకుంది.